ఏన్కూరు: కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలో భాగంగా సోమవారం ఏన్కూరు ప్రధాన సెంటర్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్రమోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ముందుగ�
చింతకాని : తెలంగాణ ధాన్యం కొనుగోలుపై బీజేపీ సర్కారు స్పష్టతనివ్వాలని రాష్ట్ర సీడ్స్ కార్పోరేషన్ చైర్మన్ కోండబాల కోటేశ్వరరావు అన్నారు. మండల పరిధిలో నాగులవంచ గ్రామంలో మండల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సో
Paddy procurement | ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ నిర్మల్ జిల్లా వ్యాప్తంగా రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నిర్మల్ పట్టణంలో చేపట్టిన ర్యాలీ�
దేశ జీడీపీలో 58.8 శాతం రుణాలు మోదీ హయాంలో భారీగా ద్రవ్య లోటు విచ్చలవిడిగా అప్పులు చేస్తున్న కేంద్రం అప్పులతోనే నెట్టుకొస్తున్న వైనం న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్నద�
వేములపల్లి : బీజేపీ సర్కారు కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ దేశ ప్రజలను, ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీస్తుందని టీఆర్ఎస్ జిల్లా నాయకులు కట్టా మల్లేష్ గౌడ్ అన్నారు. శనివారం మండల పరిధిలోని శెట్టిపాలెం గ్రామ�
చండీఘఢ్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తామని తమ కూటమి ఎన్నికల్లో గెలుపొంది అధికార పగ్గాలు చేపడుతుందని పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ �
Gajendra Singh Shekhawat: తాజాగా పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతాపార్టీకి మధ్య పొత్తు కుదిరింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి, పంజాబ్ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి
Gutta sukender reddy | ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కేంద్రం చేతులెత్తేయడంతో తెలంగాణలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు