BJP LEADER LAND SCAM | ‘ మా స్థలాన్ని బీజేపీ నేత వెంకటరమణ అక్రమంగా కబ్జాకు యత్నిస్తున్నాడు….అతడి అనుచరులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు….మాకు రక్షణ కల్పించాలి’ అని స్థల యజమాని కుమార్తె
Teen maar Mallanna | దిగజారుడు రాజకీయాలు చేస్తున్న బీజేపీ నాయకులపై ప్రజలు ఆగ్రహావేశాలు వెళ్లగక్కుతున్నారు. బీజేపీ నాయకులు సంస్కారం, సభ్యత లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ దిగజారిపోతున్నారని విమర్శలు వ్యక్తమ�
పనాజి: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో ఇటీవల చేరిన గోవా మాజీ ఎమ్మెల్యే లావూ మమ్లేదార్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. బీజేపీ కంటే దారుణమైన పార్టీ టీఎంసీ అని, అది కమ్యూనల్ పార్టీ అని ఆరోపించారు. గోవా అసెంబ్లీ �
డీకే అరుణ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన టిఆర్ఎస్ నాయకులు జోగులాంబ గద్వాల : గద్వాల పట్టణ ప్రజలను మోసం చేయడమే కాకుండా నియోజకవర్గ అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న బీజేపీ నాయకుల్లారా ఖబడ్దార్.. ఇకపై మీ ఆటల
మా మంత్రులు రాష్ట్ర రైతుల ప్రతినిధులు మంత్రులు, ఎంపీలకు అవమానం దారుణం ఆరుగురు మంత్రుల కన్నా పెద్ద బృందం ఉంటదా? మేం ఢిల్లీకొచ్చింది.. బిచ్చమడిగేందుకు కాదు మీ బాధ్యతను మీకు గుర్తు చేసేందుకే వచ్చినం తెలంగా�
రైతులు వారిష్టమొచ్చిన చోట అమ్ముకొంటరు ఐకేపీ కేంద్రాలు ఉంటే ఏంది.. పోతే ఏంది? ధాన్యంపై రాతపూర్వక హామీ ఇచ్చేది లేదు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు వ్యాఖ్యలు హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): ‘ధాన్యం
భారత ప్రజలు రాజ్యాంగాన్ని ఒక పవిత్ర గ్రంథంగా భావిస్తారు. పార్లమెంటును ప్రజా సమస్యలు పరిష్కరించే గొప్ప దేవాలయంగా గౌరవిస్తారు. కానీ మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా సమస్యల పరిష్కారానికి చోటులేని విధంగ
న్యూఢిల్లీ: గోవా అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలు ప్రచార వ్యూహాలకు పదును పెడుతున్నాయి. రాష్ట్రంలో కాషాయ పార్టీ చేపట్టిన సంకల్ప్ రథయాత్రను బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డ
Parliament Session: శీతాకాల సమావేశాలు కొనసాగినన్ని రోజులు పార్లమెంట్ ఉభయసభల్లో ఎలాంటి చర్చ లేకుండా బిల్లులను ఆమోదించుకోవాలన్నదే వాళ్ల ఉద్దేశంగా ఉన్నదని అధికార బీజేపీని ఉద్దేశించి
కోల్కతా, డిసెంబర్ 21: కోల్కతా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ ఏకపక్ష విజయం సాధించగా, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. 144 వార�
చండ్రుగొండ:కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీ రాష్ట్రంలోని రైతులను మోసం చేస్తుందని జడ్పీటీసీ కొణకండ్ల వెంకటరెడ్డి విమర్శించారు. మంగళవారం తిప్పనపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…కే
వానకాలం ధాన్యం కొనుగోలు టార్గెట్ కూడా పెంచాలి ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత కోసమే ఢిల్లీకి వచ్చాం మీడియా సమావేశంలో రాష్ట్ర మంత్రులు ఎంత బియ్యం కొంటుందో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి వానకాలం ధాన్య�