గత నెల 30న ప్రసారమైన ప్రధాని మన్కీ బాత్ 100వ ఎపిసోడ్ వినలేదని డెహ్రాడూన్లోని ఓ స్కూల్ యాజమాన్యం విద్యార్థులకు రూ.100 జరిమానా విధించింది. దీన్ని నిరసిస్తూ తల్లిదండ్రులు, విద్యార్థుల హక్కుల జాతీయ సంఘం అధ్�
మణిపూర్లోని ఇంఫాల్ లోయ పైకి ప్రశాంతంగా కనిపిస్తున్నా.. ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పర్వత ప్రాంత జిల్లాల్లో అడపా దడపా మిలిటెంట్ గ్రూపులకు, భద్రతా దళాలకు కాల్పులు కొనసాగుతున్నాయి. అయితే ఈ హింసాత్మక ప�
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకొన్న బీజేపీ.. తనదైన విద్వేష కుతంత్రాలకు తెరలేపింది. బీజేపీకి ఓటమి తప్పదని పలు మీడియా, ఇతర సంస్థల సర్వేలు తేల్చడంతో.. ఎలాగైనా గట్టెక్కేందుకు తన ఒరలోని ‘విద్వేష’ క
బీజేపీకి తెలంగాణలో భవిష్యత్ ఉందో? లేదో? వారం, పది రోజుల్లో కర్ణాటక ఎన్నికలతో తేలిపోతుందట. కర్ణాటకలో ఎన్నికలు జరిగితే ఇక్కడెట్ల దాని భవిష్యత్ తేలుతుందనే ప్రశ్న తలెత్తిందా? సరిగ్గా ఇదే డౌట్ను ఖమ్మం వెళ�
రాష్ట్రంలో వందకు పైగా సీట్లతో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ స్పష్టం చేశారు. శ్రేణులు కష్టించి పని చేసి అధిక మెజార్టీ అందించాలని, కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్�
కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు గెలుపు కోసం ఎవరి ప్రయత్నలు వారు చేస్తున్నారు. కాంగ్రెస్, జేడీఎస్, బీజేపీలు గెలుపు కోసం జోరుగా ప్రచారం చేస్తున్నాయి.
హైదరాబాద్ కర్ణాటకను కళ్యాణ కర్ణాటకగా మార్చి నిజాం పరిపాలన మానసిక బానిసత్వం నుంచి ప్రజలకు విముక్తి కలిగించామని బీజేపీ చేస్తున్న ఎన్నికల ప్రచారం ఫలించడం లేదు. హిందువులు, ముస్లింల మధ్య అంతరాల్ని పెంచి, హ�
వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడానికి దేశంలోని విపక్షాలన్నీ ఐక్యంగా నిలిచి పోరాడాలని టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపునిచ్చారు.
‘ప్రధాని మోదీ సాబ్ మన్ కీ బాత్ కాదు... ఆదివాసీల గోడు వినండి..’ అని ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ నేత బృందా కారత్ అన్నారు. భద్రాచలం పట్టణంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని ప్రభ�
రానున్న ఎన్నికల్లోనూ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించి.. మరోసారి అధికారంలోకి రానున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. శుక్రవారం బీజేపీ పరిగి పట్టణ
‘ప్రధాని మోదీ సాబ్, మన్ కీ బాత్ కాదు.. ఆదివాసీల గోడు వినం డి’ అని ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ నేత, సీపీఎం జాతీయ నేత బృందా కారత్ అన్నారు.
బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఒక్కటవ్వాల్సిన అవసరం ఉన్నదని, లేదంటే దేశ చరిత్రనే బీజేపీ మార్చుతుందని బీహార్ సీఎం నితీశ్కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘2024 ఎన్నికల�
నా కాలికి నొప్పి ఉన్నది. అయినా లెక్క చేయకుండా రైతుల గోసను చూసి వచ్చిన. సర్కారు పరిహారం ఇప్పించేందుకు పొలాల్లో తిరుగుతున్న. ఈ సమయంలో రాజకీయాలు సరికాదు. అందరూ రైతుల కోసం పనిచేయాలి. గవర్నర్ సైతం ధాన్యం కొను�