కర్ణాటకలో మళ్లీ హంగ్ ఏర్పడనున్నదా? అంటే ఎగ్జిట్ పోల్స్ అవునంటున్నాయి. తాజా శాసనసభ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని, త్రిముఖ పోరు నెలకొన్న రాష్ట్రంలో జనతాదళ్(సెక్యులర్) మద్దతే ఇతర పార్
కాంగ్రెస్, బీజేపీ ఎన్ని మాట్లాడినా రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేళ్లలోనే తెలంగాణ రూపురేఖలే మారాయని, సంక్షేమం, అభివృద్ధి జోడెడ్ల ప్రయాణం సాగుతున్నదని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, వృద్ధులు, దివ్యాంగుల స�
సైబర్ నేరగాడు, బీజేపీ నేత చక్రధర్గౌడ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకొన్నది. సైబర్ మోసాలు చేసేందుకు చక్రధర్గౌడ్కు సిమ్లు సరఫరా చేసిన అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన కృష్ణమూర్తిని సైబర్క్రైమ్
MLA Attack: ఎస్పీ ఎమ్మెల్యే రాకేశ్.. బీజేపీ నేతపై దాడి చేశారు. ఈ ఘటన యూపీ పోలీసు స్టేషన్లో జరిగింది. పోలీసులు ఆపే ప్రయత్నం చేసినా ఆ ఎమ్మెల్యే తన జోరును తగ్గించలేదు.
‘పాకిస్థాన్, కశ్మీర్, హిందూ-ముస్లిం, చైనా’ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇదే పాట పాడి బీజేపీ ఓట్లు దండుకుంటున్నది. సరిహద్దు వివాదాల నుంచి సైనికుల వీరమరణం వరకు, మతాల మధ్య గొడవల నుంచి దేవుళ్ల వరకు దేన్ని బ�
గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి కర్ణాటకలో ఎన్నికల తాయిలాలు వరదలా పారాయి. దర్యాప్తు సంస్థలు ఇప్పటి వరకు రూ.375 కోట్ల విలువైన మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచిత వస్తువులను స్వాధీనం చేసుకున్నాయని కేంద్ర ఎన్నికల సంఘం మంగ�
Mini AIIMS | గ్రామీణ ప్రాంతాలకు వైద్య సేవలు విస్తరించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయాలనుకున్న మినీ ఎయిమ్స్ కలగానే మిగిలిపోతున్నది. నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం బొమ్మలరామారం మండలం మర్యాలలో ఆరెకరాల స్థలం కేటాయ�
డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న రెజ్లర్లకు రోజురోజుకు మద్దతు పెరుగుతున్నది. ఇందులో భాగంగా రెజ్లర్ల పోరాటానికి సంఘీభావం ప్రకటించేందుక�
ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా మన దేశంలో వర్ణ వ్యవస్థ ద్వారా నిచ్చెన మెట్ల కులవ్యవస్థ ఏర్పడి, ఆయా కులాల మధ్య సామాజిక, విద్య, ఆర్థిక, సాంస్కృతిక మొదలైన అసమానతలు ఏర్పడ్డాయి.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గట్టి గుణపాఠం చెప్పాలని లింగాయత్, వీరశైవ విచార వేదిక పిలుపు నిచ్చింది. లింగాయత్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా అణచివేతకు గురవుతున్నారని, ప్రముఖ లింగాయత్ నేతలకు టికెట