Mamata Banerjee | బెంగాల్లో ఏదైనా జరిగినప్పుడు తమ పరువు తీసేందుకు వందలాది కేంద్ర బృందాలను ఇక్కడికి పంపుతారని మమతా బెనర్జీ విమర్శించారు. మణిపూర్ బీజేపీ పాలిత రాష్ట్రం కావడంతో అక్కడ ఎలాంటి హడావుడి చేయడం లేదని ఎద్ద
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) ప్రచారం (Campaigning) నేటితో ముగియనుంది. అధికారాన్ని నిలుపుకోవాలని బీజేపీ (BJP), మరోసారి సీఎం పీఠాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ (Congress), ఇద్దరిలో ఎవరికీ సరిపడా సీట్లు రాకుంటే క�
ఎన్నికల క్షేత్రంలో విపక్షాలు లేవనెత్తే అంశాలను పక్కదారి పట్టించేందుకు, తమ వైఫల్యాల నుంచి జనం దృష్టి మళ్లించేందుకు మెజారిటీ ప్రజల్లో మతపరమైన భావోద్వేగానికి గురిచేసి విద్వేషాలను రెచ్చగొట్టడానికి బీజే�
మోదీ పేరు చెప్పి ఓట్లు అడిగే బీజేపీ నేతలను చెప్పుతో కొట్టాలంటూ కర్ణాటక శ్రీరామసేన అధినేత ప్రమోద్ ముతాలిక్ ఆ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం వంద శాతం అవినీతిలో కూరుకుపోయిన �
రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ రాజేసిన మతచిచ్చు మణిపూర్ను దహిస్తున్నది. ఘర్షణల్లో ఇప్పటికే 54 మందికి పైగా మరణించారు. ఈశాన్యంలో ఇంత సంక్షోభం కొనసాగుతున్నా.. ‘రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయిం�
నేడు.. సిరిసిల్ల సిరుల జిల్లా. నీటి గోస తీరింది. పచ్చని పంటలతో సస్యశ్యామలమైంది. వస్త్ర పరిశ్రమ పునర్జీవం పోసుకున్నది. అప్పటి కరువు గడ్డ.. ఉపాధికి అడ్డాగా మారింది. ప్రతి ఒక్కరికీ చేతినిండా పనిదొరుకుతున్నది.
దేశంలో మత అల్లర్లే లక్ష్యంగా ‘ది కేరళ స్టోరీ’ సినిమాను తీశారని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పశ్చిమ బెంగాల్ అధ్యక్షుడు తైజుల్ ఇస్లాం ఆరోపించారు. ఈ సినిమా వివాదాలకు కేంద్ర బిందువుగా మారిందని �
గదీశ్ శెట్టర్ ఎట్టిపరిస్థితుల్లో గెలవలేడు’ అంటూ మాజీ సీఎం యెడియూరప్ప చేసిన ప్రకటన తీవ్ర కలకలం రేపింది. దీనిని తమ అస్తిత్వానికి సవాల్గా లింగాయత్ మఠాలు భావిస్తున్నాయి.
దేశంలో మత అల్లర్లే లక్ష్యంగా ‘ది కేరళ స్టోరీ’ సినిమాను తీశారని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పశ్చిమ బెంగాల్ అధ్యక్షుడు తైజుల్ ఇస్లాం ఆరోపించారు.
‘నా గొంతులో ప్రాణమున్నంత వరకు బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదు’ అని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్విప్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ స్పష్టం చేశారు. సెయింట్ గ్యాబ్రియల్�
అదో కంపెనీ. ముంబై కేంద్రంగా పనిచేస్తుందట. యజమాని ఎవరో కూడా సరిగ్గా తెలియదు. కనీసం అధికారిక వెబ్సైట్ కూడా లేదు. 2021కి ముందు రెండు ఆయిల్ ట్యాంకర్లు కూడా లేని ఆ కంపెనీ.. ప్రస్తుతం రూ.13 వేల కోట్ల విలువైన చమురు న