కేరళలో రెండు వారాల వ్యవధిలో సినీ పరిశ్రమకు చెందిన ముగ్గురు ప్రముఖలు బీజేపీకి గుడ్బై చెప్పారు. బీజేపీని ఇటీవల వీడినట్టు దర్శకుడు రామసింహన్ అబూబక్కర్ గురువారం ప్రకటించారు.
Mamata Banerjee | దేశంలో ప్రధాన పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీలపై పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతాబెనర్జీ తీవ్ర విమర్శలు గుప్పించారు. అటు బెంగాల్లో ప్రతిపక్ష పార�
దేశంలో విభజన రాజకీయాలకు ఊపిరి పోసేందుకే ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అంశాన్ని మోదీ సర్కార్ తెరపైకి తీసుకువస్తున్నదని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తన వైఫల్యాల్ని కప్పి పుచ్చుకునేందుకు, ప్రజల
ఖమ్మంలో సభపెట్టి హడావుడి చేద్దామనుకున్న బీజేపీకి సీన్ రివర్స్ అయ్యింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని చూసి ఏకంగా తన సభను రద్దు చేసుకున్నారు. వాస్తవానికి అమిత్ షా వచ్చి తెల�
లోక్సభకు ముందస్తు ఎన్నికలు జరుగవచ్చని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ పేర్కొన్నారు. పాట్నాలోని తన నివాసంలో బుధవారం ఆయన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో మాట్లాడుతూ.. లోక్సభ ఎన్నికలు వచ్చే ఏడాదే జరుగ
తమిళనాడులో జరుగుతున్న ఈడీ దాడుల్లో ఊహించిన పరిణామమే జరిగింది! తమిళనాడు విద్యుత్తు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి వీ సెంథిల్ బాలాజీ(47)ని ఈడీ అధికారులు మంగళవారం అర్ధరాత్రి దాటాక మనీ లాండరింగ్ క�
విపక్షాలను వేధించేందుకు ఈడీ, ఐటీ, సీబీఐలను అస్ర్తాలుగా ఉపయోగించుకుంటున్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. ఏదో ఒక ఆరోపణ తెరపైకి తేవడం, విపక్ష నేతలు, వారి సన్నిహితుల ఇండ్లలో సోదాలు జరపడం, రోజుల తరబడి వారిని
కేంద్ర ప్రభుత్వ పంజరంలో చిలుకలా మారిన ఆదాయం పన్ను (ఐటీ) విభాగం మరోసారి ప్రతిపక్ష పార్టీల నేతలను టార్గెట్ చేసింది. దేశవ్యాప్తంగా ఏకకాలంలో పలు విపక్ష పార్టీల నేతల ఇండ్లు, వ్యాపార సముదాయాల్లో సోదాలు నిర్వ�
బీ జేపీ ప్రేరేపిస్తేనే.. అటు దేశంలో, ఇటు తెలంగాణలో ప్రతిపక్ష నాయకులు, ప్రజాప్రతినిధులపై ఐటీ, సీబీ ఐ, ఈడీ సంస్థలు దాడులు చేస్తున్నాయని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. ఎన్ని దాడు లు చేసినా..
BJP |మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగరంలో పలు ప్రభుత్వ కార్యాలయాలున్న సాత్పురా భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రూ.25 కోట్లకు పైగా విలువైన ఫర్నీచర్తో పాటు 12 వేల ముఖ్యమైన ఫైళ్లు దగ్ధమయ్యాయి.
మహిళలకు అండగా తెలంగాణ ప్రభుత్వం నిలుస్తున్నదని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని శిల్పరామంలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుక
Twitter | ప్రశ్నిస్తే.. పని పడతా..! విమర్శిస్తే.. మూసేయిస్తా..!! ప్రతిపక్ష పార్టీలైనా.. హక్కుల కార్యకర్తలైనా.. ప్రపంచ స్థాయి మీడియా సంస్థలైనా.. సోషల్ మీడియా వేదికలైనా.. బీజేపీ సర్కారు తీరిదే! బీబీసీపై ఇటీవల వేధింపులక�