ప్రజా సంక్షేమ పథకాలకు, ఎమ్మెల్యే ఆంజయ్యయాదవ్ నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులకు అకర్షితులై వివిధ పార్టీల నాయకుల బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతుండట
Arvind Kejriwal | భారత రెజ్లింగ్ సమాఖ్య (WFA) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ (Brij Bhushan)కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రెజ్లర్లకు (Wrestlers), ఢిల్లీ పోలీసులకు మధ్య అర్ధరాత్రి ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. రెజ్లర్ల పట్ల పోల
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అతిగా స్పందిస్తున్నదన్న వాదనను ఆ సంస్థే నిజం చేసి చూపించింది. వీలైనంత ఎక్కువమంది ప్రతిపక్ష నేతలను ఈ కేసులో ఇరికించాలన్న తాపత్రయంతో కేసుతో �
మీడియా స్వేచ్ఛ విషయంలో భారత్ పరిస్థితి దారుణంగా ఉన్నదని, బీజేపీ అధికారంలోకి వచ్చాక పరిస్థితులు మరింత దిగజారాయని రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ (ఆర్ఎస్ఎఫ్) నివేదిక వెల్లడించింది. మీడియా స్వేచ్ఛలో
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్సహా ఆ పార్టీ నేతలందరిదీ అబద్ధాల బతుకేనని ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్కి రైతుల మీద ఏ మాత్రం ప్రేమ ఉన్�
అకాల వర్షాల వల్ల తడిసిన ప్రతి ధాన్యం గింజనూ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావ�
బుగ్గారం మండలం మద్దునూర్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గడ్డం వివేక్కు చుక్కెదురైంది. బుధవారం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించేందుకు వచ్చారు. తడిసిన ధ�
ఓ సారూ.. మా సర్కారు తడి సిన వడ్లు కొంటాన్నది కదా? మల్ల నువ్వు గిక్కడి కెందుకచ్చినవ్? ఇందుల మల్ల బీజేపీ రాజకీయం జేసుడేంది?’ అంటూ రైతన్నలు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గడ్డం వివేక్పై తిరగబడ్డారు.
చుక్క నీటికోసం రెండు కిలోమీటర్ల దూరం నడక. చిన్నా చితకా, ముసలీ ముతకా అంతా కలిసి బిందెలు పట్టుకుని ఊరికి దూరంగా ఉన్న బావి నుంచి నీరు తెచ్చుకుంటున్న ఈ దృశ్యం మహారాష్ట్ర నాసిక్లోని బోర్ధపాడ గ్రామంలోనిది.
కమలం నేతల రాజకీయాలు రోజు రోజుకు బురదస్థాయికి దిగజారుతున్నాయి. మొన్నటికి మొన్న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బీభత్సం సృష్టించిన బీజేపీ నేతలు.. మంగళవారం జలమండలి కార్యాలయంలో నానా రచ్చ చేశారు. తాము బాధ్యత