అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ పార్టీ జరుపుతున్న వరుస సమీక్షలకు అయిదు లక్ష్యాలున్నట్టు కనిపిస్తున్నది. అవి, ఓటమికి గల కారణాల అన్వేషణ, అందులో భాగంగా పార్టీ లోపాలను, పరిపాలనా లోపాలను కనుగొనటం.
Etela Rajender | భీమదేవరపల్లి : అధిష్టానం అవకాశం ఇస్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ వెల్లడించారు. మంగళవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి �
భారత రైల్వే వ్యవస్థ రానున్న పదేండ్లలో ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానానికి ఎదగాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని, అందులో భాగంగా దేశంలో రైల్వే నెట్వర్క్ స్థాయిని మరింత పెంచుతున్నామని కేంద్ర మంత్రి, బీజే�
అయోధ్య రామాలయం ప్రారంభోత్సవంపై ప్రతిపక్ష పార్టీలతోపాటు శంకరాచార్య పీఠాధిపతులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని బీజేపీ ఓ రాజకీయ ప్రచారంగా మార్చిందని ధ్వజమెత్త
ఎలాంటి క్రీడా పోటీలకైనా చక్కని వేదిక కామారెడ్డి పట్టణమని స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. పోటీల నిర్వహణకు ఇక్కడ పుష్కలంగా వనరులు ఉన్నాయని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా స్కూల్ గ�
మాజీ మంత్రి ముఖేశ్గౌడ్ కుమారుడు, హైదరబాద్లోని గోషామహల్ నేత విక్రమ్ గౌడ్ (Vikram Goud) బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు.
ముచ్చటగా మూడోసారి ఢిల్లీ పీఠంపై పాగా వేసేందుకు బీజేపీ భారీ ప్రణాళికలే వేస్తున్నది. ఈసారి 400 ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకొన్నట్టు తెలుస్తున్నది.
బీఆర్ఎస్ పార్టీయే తమకు ప్రథమ ప్రత్యర్థి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి చెప్పారు. బుధవారం జీహెచ్ఎంసీలోని బీజేపీ కార్పొరేటర్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ �
బీజేపీకి చెందిన పలువురు నేతలు ఆ పార్టీని వీడనున్నట్టు సమాచారం. హైదరాబాద్ గోషామహల్కు చెందిన నేత విక్రమ్గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు, సినీనటి జయసుధ, ఆకుల రాజేందర్ సహా పలువురు గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్