BJP | లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తున్నది. నలుగురు మాజీ ముఖ్యమంత్రులను ప్రధాని మోదీ తన క్యాబినెట్లోకి తీసుకోవాలని భావిస్తున్నట్టు నేషనల్ మీ�
Mamata Banerjee : రామ మందిర ప్రారంభోత్సవ ఈవెంట్ ఓ జిమ్మిక్ షో అని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ ఆ షో చేపడుతున్నట్లు ఆమె ఆరోపించారు. సౌత్ 24 పారగనాస్ జిల్లాలోని జోయ్నగ
ఏ పార్టీకి ఎవరు బీటీమ్ అనే విషయం సోమవారం తేటతెల్లమైంది. కాంగ్రెస్కు బీజేపీ బీటీమ్ అన్న విషయం నల్లగొండ వేదికగా తేలిపోయింది. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్, బీజేపీ నేతలు ఒక్కటై మున్సిపల్ సమావేశ�
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కేంద్రం, గుజరాత్ బీజేపీ ప్రభుత్వాలు బిల్కిస్ బానోకు క్షమాపణలు చెప్పాలి. బిల్కిస్ బానో కేసు దోషుల విడుదలకు ఇటు గుజరాత్, అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలు సహకరించాయి.
కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే కేఎస్ ఈశ్వరప్ప మరోసారి విద్వేషం వెళ్లగక్కారు. ఆలయాల భూముల్లో అక్రమంగా నిర్మించిన మసీదులను ఖాళీ చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
రాజస్ధాన్లోని కరణ్పూర్ ఉప ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ (Setback for BJP) తగిలింది. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి రూపీందర్ సింగ్ కూనిర్ బీజేపీ అభ్యర్ధి సురేందర్పాల్ సింగ్పై 11,284 ఓట్ల ఆధి�
కర్ణాటకలోని గోకక్ నియోజకవర్గ ఎమ్మెల్యే రమేశ్ జార్కిహోళిపై చీటింగ్ కేసు నమోదైంది. బ్యాంకుకు రూ.439 కోట్లు చెల్లించకుండా ఎగవేసిందకు జార్కిహోళితోపాటు మరికొందరిపై వీవీ పురం పోలీసులు కేసు నమోదు చేశారు.
కేవలం ఇంటిపేరు ఒక్కటైనందుకే బంధుత్వం అంటగట్టి విద్యుత్తు శాఖలో ఉద్యోగం ఇప్పించారంటూ తప్పుడు ప్రచారం చేయడం సరికాదని, ఎలాంటి ఆధారాలు లేకుండా ఎన్నికల వేళ తనను బద్నాం చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ కుట్రలు �
ఈశాన్య రాష్ట్రమైన అస్సాం చరిత్రలో కీలక పరిణామం చోటుచేసుకున్నది. యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం (యూఎల్ఎఫ్ఏ-ఉల్ఫా), కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ఉల్�
త్వరలో సార్వత్రిక (పార్లమెంట్) ఎన్నికలు రానుండడంతో అన్ని పార్టీలు ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెం ట్ స్థానాలపై కన్నేశాయి. ఈ ఎన్నికలను అందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.
AP Politics | ఏపీలో జనసేనతో పొత్తు ఉంటుందా? లేదా? అన్న విషయంపై ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి జనసేనతో పొత్తులో ఉన్నామని స్పష్టం చేశారు. బీజేపీతోనే ఉన్నామని జనసేన కూడా చెప్�
ప్రస్తుతం ఈవీఎంలను ఏ విధానంలోనైతే వినియోగిస్తున్నామో అదే విధానంలో లోక్సభ ఎన్నికల్లో ఉపయోగిస్తే కచ్చితంగా మళ్లీ బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్�
మేము అయోధ్యకు వెళ్లాల్సిన అవసరం లేదు.. మాకు సీఎం సిద్ధరామయ్యనే రాముడంతటివాడు’ అని కర్ణాటక మాజీ మంత్రి హెచ్ ఆంజనేయ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.