కొద్ది నెలల్లో జరగబోయే లోకసభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ నాయకులు కొన్ని రోజులుగా ఒకే రకమైన ప్రకటనలు చేస్తుండటాన్ని మనం గమనించవచ్చు. ‘బీజేపీ గెలిస్తే నరేంద్రమోదీ ప్రధాని అవుతారు.
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిన బీజేపీ.. ప్రభుత్వం ఏర్పడి పదేండ్లు పూర్తవుతున్నా ఎన్నికల హామీని అమలు చేయకుండా చోద్యం చూస్తున్నది. దళిత వ్యతిరేక పార్టీ
Mamata Banerjee | పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) బీజేపీపై మండిపడ్డారు. ఆ పార్టీ మహిళా వ్యతిరేకి అని ఆరోపించారు. అందుకే వారు రాముడి గురించి మాత్రమే మాట్లాడతారని, సీత గురించి కాదని విమర్శించారు.
Jagadish Reddy | అసెంబ్లీ ఎన్నికల్లో( Assembly elections) కాంగ్రెస్, బీజేపీ కలిసి పని చేశాయని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish Reddy) అన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒకటేనని, బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయడానికి ఆ పార్టీలు ఒక్కటవుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ధ్వజమెత్తారు.
Bharat Jodo Nyay Yatra : భారత్ జోడో న్యాయ్ యాత్రపై దాడి జరిగిందని కాంగ్రెస్ ఆరోపించింది. అసోంలోని సోనిట్పూర్ జిల్లాలో ఆదివారం బీజేపీ కార్యకర్తలు యాత్రపై దాడికి తెగబడ్డారని ఆ పార్టీ పేర్కొంది.
మాదిగల న్యాయమైన ఎస్సీ వర్గీకరణ డిమాండ్ను పరిష్కరించకుండా కమిటీల పేరుతో కేంద్రంలోని బీజేపీ సర్కారు కాలయాపన చేస్తున్నదని టీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ మండిపడ్డారు. గత
Ponnam Prabhakar | శ్రీరాముడు(Sriramudu) అందరివాడని, కొందరి వాడు అన్నట్లుగా బీజేపీ(BJP) ప్రచారం చేయడం సరికాదని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) అన్నారు.
అంతా అయిపోతున్నది.. ఇప్పటి వరకు తెలంగాణ అవసరాలకు అండగా ఉన్న జల విద్యుత్తు కేంద్రాలు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్లబోతున్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్తోపాటు నాగార్జుసాగర్ లెఫ్ట్ కెనాల్ పవర్హౌజ�
కమిటీల పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాదిగలను మోసం చేస్తున్నదని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్మాదిగ విమర్శించారు. అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామన�