KTR | రాష్ట్రంలో రైతు భరోసా ప్రారంభించామని సీఎం రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్పారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. అబద్దాలు చెప్పినందుకు సీఎం రేవంత్ రైతులకు క్షమాపణ చెప
Jagadish Shettar | కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) పార్టీకి గట్టి షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ (BJP)ని వీడి హస్తం పార్టీలోకి చేరిన ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, రాజకీయ కురువృద్ధుడు జగదీష
తెలంగాణ’, ‘రైతుబంధు’ పేర్లను గుర్తుచేస్తే చాలు వెంటనే ప్రజలకు కేసీఆర్ గుర్తుకువస్తారు. రెండు రూపాయలకు కిలో బియ్యం అంటే చాలు ప్రజల కండ్లముందు ఎన్టీఆర్ మెదులుతారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో రూ.15 కోట్లు ఇస్తేనే ఎంపీగా పోటీ చేస్తా’నని డీకే అరుణ పీసీసీ అంతర్గత సమావేశంలో డిమాండ్ చేశారని సీడబ్ల్యూసీ సభ్యుడు వంశీచంద్రెడ్డి తెలిపారు.
భారతీయ జనతా పార్టీలో పదవుల పందెరం సరికొత్త అంతర్యుద్ధానికి తెర తీసింది. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి జారీ చేసిన జిల్లా అధ్యక్షుల జాబితాలో పారాచూట్ నేతలకే పెద్దపీట వేయడంపై సీనియర్లంత�
బీఆర్ఎస్ను బలహీన పరిచేందుకు కాంగ్రెస్, బీజేపీ మిలాఖత్ అయ్యాయి. బయటకు బద్ధ శత్రువులమని నటిస్తున్న ఆ రెండు పార్టీలు.. యాదా ద్రి భువనగిరి జిల్లాలో కలిసికట్టుగా ఉండి భువనగిరి మున్సిపల్ చైర్మన్, వైస్ �
రామాలయ నిర్మాణాన్ని రాజకీయ లబ్ధికోసం వాడుకుంటున్నారంటూ దళితులు నిరసన తెలపడంతో ఓ బీజేపీ ఎంపీ కంగుతిన్నారు. స్థానిక ఆలయ శంకుస్థాపన చేయకుండానే వెనుదిరిగారు.