న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ హేమమాలినిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలాకు ఈసీ షాక్ ఇచ్చింది. 48 గంటలపాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధించింది.
హర్యానాలో నిర్వహించిన ప్రచారంలో హేమమాలినిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.