పదేండ్లు కమిట్మెంట్తో పనిచేశామని.. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సర్కారును నడిపించామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మూడోవంతు సీట్లను ఇచ్చి బలమైన ప్ర�
ముఖ్యమంత్రి పీఠం కోసం తరచూ కూటములు మార్చే జేడీయూ అధ్యక్షుడు, బీహార్ సీఎం నితీశ్ కుమార్కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. ఇంత స్వల్ప వ్యవధిలో అతడు కూటమి ఎందుకో మారాడో �
Hanuman Flag: తొలగించిన హనుమాన్ జెండాను మళ్లీ ఎగురవేయాలని కర్నాటకలో బీజేపీ డిమాండ్ చేసింది. మాండ్యలోని ఓ గ్రామంలో జెండాను తొలగించడాన్ని బీజేపీ తప్పుపట్టింది. జెండాను మళ్లీ ఎగురవేయకుంటే తీవ్ర
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి నామినేటెడ్ పోస్టులు పెద్ద తలనొప్పిగా మారాయి. బోర్డు పదవులు అప్పగిస్తే ‘మాకేం వద్దుపో’ అని అధిష్ఠానానికి తేల్చిచెప్తున్నారు. కొందరైతే ‘మాకు కార్పొరేషన్ పదవులా? ఇస్త�
ఓటమి భయంతోనే ఇండియా కూటమిని బలహీనపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. ఇండియా కూటమిలో ఇన్నాళ్లు కీలక పాత్ర పోషించిన బిహార్ సీఎం నితీశ్ కుమార్ కక్కిన కూడు తి
Bihar | జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆర్డేజీతో బంధం తెంచుకున్న నితీశ్ కుమార్.. బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తు�
బీహార్ రాజకీయం రసకందాయంలో పడింది. రాష్ట్ర రాజకీయాల్లో హైడ్రామా నడుస్తున్నది. జేడీయూ అధినేత, సీఎం నితీశ్ కుమార్ మహాఘట్ బంధన్కు గుడ్బై చెప్పి మళ్లీ బీజేపీతో జట్టు కట్టేందుకు పావులు కదుపుతున్నారనే �
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. తమ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిని రూ.25 కోట్లతో కొనేందుకు బీజేపీ ప్రయత్నించిందని ఆరోపిం
‘భారత రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ అన్నది భారత ఆధునిక చరిత్రలో పెద్ద అబద్ధం. వాస్తవానికి రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ కన్నా జవహర్లాల్ నెహ్రూ ప్రముఖ పాత్ర పోషించారు’ అంటూ బీజేపీ సీనియర్ నేత ఎల్కే �