CM Revanth | దేశానికి బీజేపీ ప్రమాదకరంగా పరిణమించిందని ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశ ప్రజల మీద వంద లక్షల కోట్ల అప్పుల భారం మోపిందని దుయ్�
బీసీ కులగణనతో బీసీ కులాలు, ఉప కులాలన్నింటికీ పథకాల్లో న్యాయం దక్కుతుందని రాజ్యసభసభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆకాంక్షించారు. ఆయన మంగళవారం సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డిని కల�
మధ్యాహ్న భోజన కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, వేతనాలను పెంచాలని కోరుతూ ఫిబ్రవరి 16వ తేదీన సమ్మె నిర్వహిస్తున్నామని ఆ సంఘం నాయకులు మంగళవారం డీఈవో రవీందర్రెడ్డికి నోటీసు అందజేశారు.
పంజాబ్-హర్యానా హైకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు మంగళవారం జరిగిన చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో భారీ హైడ్రామా నడిచింది. బ్యాలెట్ పేపర్ల ట్యాంపరింగ్ ఆరోపణల నడుమ మేయర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మనోజ్ సోన్క�
బీజేపీ నేత రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో నిషేధిత ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సభ్యులైన 15 మందికి కేరళ కోర్టు ఉరిశిక్ష విధించింది.
మణిపూర్లో హింస కొనసాగుతున్నది. మంగళవారం ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని కౌట్రక్ గ్రామంలో రెండు బృందాల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు చనిపోయారు. మరొకరు కనిపించకుండా పోయారు. ఈ ఘటనలో బీజేపీ యువ మోర్చా మాజీ అధ్య
Chandigarh Mayor Polls : బిహార్ సీఎం నితీష్ కుమార్ విపక్ష ఇండియా కూటమిని వీడి ఎన్డీయేలో చేరిన అనంతరం ఇండియా కూటమికి తొలి ఎన్నికల్లో భంగపాటు ఎదురైంది. చండీఘఢ్ మేయర్ ఎన్నికల్లో విపక్ష కూటమిపై బీజేపీ విజయం సాధ�
వాస్తవానికి 1885లో కాంగ్రెస్ పార్టీ స్థాపనలోనే ఫెడరలిజం దృక్పథం ఇమిడి ఉంది. కొద్దిమంది ఉన్నత విద్యావంతులు కేంద్రస్థానంలో ఉండి పార్టీని ఏర్పాటు చేసినా, దానికి దేశవ్యాప్త నిర్మాణాన్ని, స్వభావాన్ని కలిగిం
ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంపై ఫిబ్రవరి 15లోగా నిర్ణయం తీసుకోవాలని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్కు సుప్రీంకోర్టు గడువు విధించింది.
‘కారు వంద స్పీడుతో మళ్లీ దూసుకొస్తుంది. కేసీఆర్ 2001లో పార్టీ పెట్టి 14 ఏండ్ల పాటు ఉద్యమాన్ని 100 కిలోమీటర్ల స్పీడుతో నడిపారు. 2014లో అధికారం చేపట్టి పదేండ్ల పాటు 100 కిలోమీటర్ల స్పీడుతో పోనిచ్చారు.
త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల దిమ్మతిరిగేలా రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేయాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పిలుపు
రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకోవడం, విడిపోవడం సహజం. వీటిని ముద్దుగా పల్టీలు అని పిలుస్తుంటారు. ఇలాంటి పల్టీలు వేయడంలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ రికార్డును ఎవరూ అధిగమించలేరేమో. తాజాగా ఆయన ‘ఇండియా’ క