తృణమూల్ను రాజకీయంగా ఎదుర్కొనలేక.. కేంద్రంలోని బీజేపీ ఆర్థిక ఉగ్రవాదానికి పాల్పడుతున్నదని టీఎంసీ (తృణమూల్) ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ అన్నారు. కేంద్ర నిధుల వినియోగానికి సంబంధించి పశ్చిమ బెంగాల్ ప్రభుత్
Jharkhand Floor Test | జార్ఖండ్ అసెంబ్లీలో సోమవారం బలపరీక్ష జరుగనున్నది. 81 మంది సభ్యులున్న అసెంబ్లీలో ఒక స్థానం ఖాళీగా ఉంది. దీంతో మెజారిటీ సంఖ్య 41. అయితే జేఎంఎం నేతృత్వంలోని ప్రభుత్వానికి అసెంబ్లీలో మెజారిటీ ఉంది.
Arvind Kejriwal : ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కాషాయ పార్టీలో చేరాలని తనపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు.
బీజేపీ కురువృద్ధుడు, దేశ మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీకి దేశ అత్యున్నతమైన పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఈ మేరకు ఎక్స్లో ప్రకటన చేశారు. అద్వానీ భారతరత్నకు ఎంపి�
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో రాష్ట్రానికి ఏమీ రాలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగినా సీఎం రేవంత్ రెడ్డి స్పందించేడం
మహారాష్ట్రలో అధికార కూటమి నాయకుల మధ్య భూ పంచాయితి (Land dispute) కాల్పులకు దారితీసింది. సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన (Shivsena) నేతపై బీజేపీ (BJP) ఎమ్మెల్యే కాల్పులు జరిపారు.
జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్, బీజేపీ పార్టీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. కమిషనర్ ఏకపక్ష నిర్ణయం తీసుకుంటున్నారని బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ మండిపడ్డారు. చట్�
ఎన్నికల్లో రిగ్గింగ్కు పాల్పడటం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యాంత్రాలు (ఈవీఎం)లను ట్యాంపరింగ్ చేయటం బీజేపీకి అలవాటేనని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.
నిధుల కేటాయింపుల విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు దక్షిణాది రాష్ర్టాలపై పూర్తి వివక్ష చూపిస్తున్నదని కాంగ్రెస్ ఎంపీ, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేశ్ ఆరోపించారు. ఇ
ప్రధాని మోదీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని అంతమొందించి, ఏకస్వామ్య, ఫాసి స్టు, నియంతృత్వ వ్యవస్థను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి డీ రాజా విమర్శించారు. మూడు రోజుల సీపీఐ జాత
త్రిపుర రాష్ట్ర గవర్నర్గా తనను నియమించడం సంతోషకరంగా ఉందని ఆ రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లాలో ఓ కార్యక్రమానికి వెళ్తూ సిద్దిపేట పట్టణంలోని బీజేపీ నాయకుడు వం�
Mallikarjun Kharge : వర్ణ వ్యవస్ధను ఉద్దేశించి అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ సోషల్ మీడియా పోస్ట్పై దుమారం రేగుతోంది. దేశంలోని ఓ రాష్ట్ర సీఎం ఈ తరహా భాషను వాడటం సిగ్గుచేటని, తక్షణమే ఆయనను తొలగించాలని క�