పార్లమెంటు ఎన్నికలకు రాష్ట్ర బీజేపీ (BJP) సమాయత్తమవుతున్నది. అందరి కంటే ముందే అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించిన పార్టీ అధిష్టానం ఆ దిశగా చర్యలు ప్రారంభించింది.
Parliament | పార్లమెంట్ (Parliament) బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో వైట్, బ్లాక్ పేపర్ల వార్ మొదలైంది. దేశ ఆర్థిక స్థితిగతులపై అధికార, విపక్ష పార్టీలు నేడు పార్లమెంట్లో వైట్, బ్లాక్ పేపర్లను స�
మత సంబంధ విషయాలను రాజకీయం చేయరాదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు కోరారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా బుధవారం రాజ్యసభలో ఆయన మాట్లాడారు. కొందరు హిం�
కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు బుధవారం తనిఖీలు చేపట్టారు. మున్సిపల్లో జరిగిన అక్రమాలపై గతంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి బీజేపీ కౌన్సిలర్లతో కలిసి ఆందో�
ఆర్మూర్ మున్సిపల్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. అవిశ్వాస తీర్మానం నెగ్గిందని అధికారికంగా ప్రకటించాక, ఇప్పుడు పిల్లిమొగ్గలు వే స్తుండడం చర్చనీయాంశమైంది. మున్సిపల్ చైర్పర్సన్ పద
లోక్సభ ఎన్నికల ముంగిట తమిళనాడులో 15 మంది మాజీ ఎమ్మెల్యేలు, ఒక మాజీ ఎంపీ బీజేపీలో చేరారు. బుధవారం ఢిల్లీలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి ఎల్ మురుగన్, బీజేపీ తమిళనాడు అధ�
Former MLAs Join BJP | సుమారు 15 మంది మాజీ ఎమ్మెల్యేలు (Former MLAs Join BJP) మాజీ ఎంపీ బీజేపీలో చేరారు. దేశ రాజధాని ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో వారంతా బీజేపీ సభ్యత్వం తీసుకుని ఆ పార్టీ కండువాలు కప్పుకున్నారు.
Nitin Gadkari | ఈ రోజుల్లో సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే నాయకులు తక్కువ సంఖ్యలో ఉన్నారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి అభిప్రాయపడ్డారు. అవకాశవాదులే ఎక్కువగా ఉన్నారని ఆయన ఆరోపించారు. అధికార పార్టీతో అంటకాగాలని చూసే �
AP Politics | సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్దీ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎలాగైనా జగన్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలన్న పట్టుదలతో ఉన్న టీడీపీ-జనసేన పొత్తులపై తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. టీ�
Rahul Gandhi | ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో భాగంగా జార్ఖండ్లో పర్యటించిన రాహుల్గాంధీ.. అక్కడ ఓ కుక్కకు బిస్కెట్ తినిపించే ప్రయత్నం చేయడం వివాదాస్పదమైంది. రాహుల్గాంధీ కుక్కకు బిస్కెట్ తినిపించబోగా అది తిన�
వచ్చే లోక్సభ ఎన్నికల తర్వా త కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలోనే ఉంటుందని, ఆ పార్టీ ‘దుకాణం’ మూసివేత అంచున ఉన్నదని ప్రధాని మోదీ అన్నారు. ఒకే ప్రోడక్ట్ను పదేపదే లాంచ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న�
దేశంలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలుపై కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ శాంతనూ ఠాకూర్ యూటర్న్ తీసుకొన్నారు. ‘ఏడు రోజుల్లో దేశవ్యాప్తంగా సీఏఏ అమలవుతుంది. ఇది నా గ్యారెంటీ’ అంటూ గత వారం చేసిన వ్యాఖ్యలను ఆయన ఉపసం
బీజేపీలో చేరితో నన్ను ఇబ్బంది పెట్టబోమని కమలం పార్టీ నాయకులు తనకు ఆహ్వానం పలికారని, కానీ తాను నిర్దంద్వంగా తిరస్కరించానని ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు.