Mallikarjun Kharge | బెంగళూరు, మార్చి 15: ఎన్నికల బాండ్లపై ప్రత్యేక విచారణ జరిపించాలని, విచారణ పూర్తయ్యే వరకు బీజేపీ బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేయాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే డిమాండ్ చేశారు.
‘నేను తినను.. ఎవరినీ తిననివ్వను’ అని ప్రధాని మోదీ చేప్తుంటారని, కానీ, ఎన్నికల బాండ్ల ద్వారా బీజేపీ ఎలా డబ్బులు పొందిందనేది ఇప్పుడు బహిర్గతమైందని పేర్కొన్నారు.