ఎన్నికల బాండ్లను రద్దు చేయడం ద్వారా దేశం మరోసారి నల్లధనం వైపునకు నెట్టివేయబడిందని, దీనిపై ప్రతి ఒక్కరూ పశ్చాత్తాప పడతారని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో నల్లధనాన్ని అరికట్టడమే లక్ష్�
ఎన్నికల బాండ్లపై ప్రత్యేక విచారణ జరిపించాలని, విచారణ పూర్తయ్యే వరకు బీజేపీ బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేయాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే డిమాండ్ చేశారు.
Election Bonds : ఎలక్టోరల్ బాండ్స్ను సర్వోన్నత న్యాయస్ధానం రద్దు చేయడంతో బీజేపీపై పెను ప్రభావం పడనుంది. 2016 నుంచి 2022 మధ్య ఈ స్కీమ్ కింద రాజకీయ పార్టీలకు సమకూరిన విరాళాల్లో 60 శాతం పైగా కాషాయ పార్టీకే ల�