Revanth Reddy | పాలన తక్కువ పర్యటనలు ఎక్కువ అన్నట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) వ్యవహారం ఉన్నది. పైసా పనులు జరుగకపోయినా ఢిల్లీ-హైదరాబాద్ మధ్య చక్కర్లు కొడుతున్నారు. ఏడాదిన్నర కాలంలో ఇప్పటికే 49 సార్లు ఢి�
హద్దు మీరిన ఫోన్ ట్యాపింగ్ అంశం కాంగ్రెస్ పార్టీని కుదిపేస్తున్నది. ఏకంగా ఢిల్లీ దూత ఫోన్నే ట్యాప్ చేశారన్న కథనాల నేపథ్యంలో ఏఐసీసీ తీవ్రంగా స్పందించినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. మొత్
కర్ణాటకలో కుల గణనను తిరిగి నిర్వహించాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది. పదేండ్ల కిందట నిర్వహించిన కులగణనపై పలు కుల సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో ఏఐసీసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట�
AICC | తెలంగాణ ప్రదేశ్ నూతన కార్యవర్గాన్ని ఏఐసీసీ సోమవారం ప్రకటించింది. 27 మంది ఉపాధ్యక్షులకు టీపీసీసీ కార్యవర్గంలో చోటు లభించింది. 69 మంది ప్రధాన కార్యదర్శులకు టీపీసీసీ చోటు కల్పించినట్లు ఆ పార్టీ ప్రధాన కా
కాంగ్రెస్లో రాష్ట్ర కార్యవర్గ ఏర్పాటు ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా లేదు. రాష్ట్ర నేతలు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం కనిపించలేదు. నేడు, రేపు అంటూ ఊరించి, చివరికి అసలు కమిటీ తప్ప మిగతావి ప్రకట�
రేవంత్రెడ్డి ప్రభుత్వం కబ్జాకోరులకు కొమ్ముకాస్తున్నదని, కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం చేయడం లేదని ఏఐసీసీ సభ్యుడు, నేషనల్ ట్రైనింగ్ కో-ఆర్డినేటర్ స్పెన్సర్లాల్ మండిపడ్డారు. ఉస్మానియా యూనివర్స�
2017 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్లకే కమిటీల్లో చోటు కల్పించాలని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఆదేశించారు. కమిటీల్లో మహిళల ప్రా ధాన్యం పెంచుకోవాలని సూచించారు. టీపీసీసీ అధ్యక
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో క్రమశిక్షణపై దృష్టిపెట్టిన ఆమె బుధవారం గాంధీభవన్లో నియోజకవర్గాల పరిశీలకుల సమావేశం నిర్వహించారు. సమావే�
ఘనత వహించిన మన ముఖ్యమంత్రి గురించి మీకందరికీ అంచనాలు ఉన్నయి. కానీ, మనందరినీ అప్రతిభులను చేస్తూ; కొందరు మేధో నక్కల దింపుడుగల్లం ఆశలు వమ్ము చేస్తూ రోజురోజుకూ తన గొయ్యి వెడల్పు చేసుకుంటున్నరు రేవంత్!
మంత్రివర్గ విస్తరణ వేళ అన్యూహ్య పరిణామాలు తెరమీదకు వచ్చాయి. రాష్ట్ర నాయకత్వం ప్రతిపాదించిన తుదిజాబితాలోని పేర్ల పట్ల కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర అసహనం వ్యక్తంచేసినట్టు తెలుస్తున్నద
సీఎం రేవంత్రెడ్డి 39వ సారి వెళ్లాల్సిన ఢిల్లీ పర్యటన రద్దయింది. ఆదివారం ఉదయం ఢిల్లీకి వెళ్లాల్సిన సీఎంకు ఏఐసీసీ పెద్దలు ఫోన్ చేసినట్టు తెలుస్తున్నది.
Congress Meet | బీజేపీ (BJP) ని ఎదుర్కొనే వ్యూహాలకు కాంగ్రెస్ పార్టీ (Congress Party) పదును పెడుతోంది. ఏప్రిల్లో జరగనున్న ఏఐసీసీ (AICC) కీలక సమావేశాల్లో దీనికి సంబంధించి నిర్దిష్టమైన కార్యాచరణ రూపొందించే దిశగా ఆ పార్టీ అడుగులు �
కాంగ్రెస్ లోక్సభా పక్షనేత రాహుల్గాంధీ మాట మేరకు దేశానికే ది క్సూచిలా తెలంగాణ నిలిచేలా సర్వే నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు పదే పదే మాటల కోటలు కట్టారు.