ఏఐసీసీ గురువారం సాయంత్రం విడుదల చేసిన ఎంపీ అభ్యర్థుల జాబితాలో తెలంగాణ నుంచి ఐదుగురికి చోటు దక్కింది. వీరిలో చేవెళ్ల నుంచి గడ్డం రంజిత్రెడ్డి, మల్కాజిగిరి నుంచి సునీతా మహేందర్రెడ్డి, సికింద్రాబాద్ న�
ఎన్నికల బాండ్లపై ప్రత్యేక విచారణ జరిపించాలని, విచారణ పూర్తయ్యే వరకు బీజేపీ బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేయాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే డిమాండ్ చేశారు.
లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ప్రకటించనున్నది. ఈ మేరకు గురువారం సాయంత్రం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఆ పార్టీ ఎన్నికల కమిటీ సమావేశమైంది. తొలి జాబితాలో ఎంపిక చేసే అభ్యర్�
Rajya Sabha | రాష్ట్రం నుంచి ఖాళీ కానున్న మూడు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బుధవారం తమ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నది. శాసనసభలో ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం మూడు రాజ్యసభ స్థానాల్లో రెండు అ
CM Revanth | దేశానికి బీజేపీ ప్రమాదకరంగా పరిణమించిందని ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశ ప్రజల మీద వంద లక్షల కోట్ల అప్పుల భారం మోపిందని దుయ్�
TS Congress | లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతున్నది. ఇందులో భాగంగా తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఆదివారం సమన్వయకర్తలను ఏఐసీసీ నియమించింది. మహబూబ్నగర్, చేవెళ్ల సమన్వయకర్తగా ముఖ�
Deepa Das Munsi | తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జీని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మార్చేసింది. ప్రస్తుతం ఇన్చార్జీగా ఉన్న మాణిక్ రావ్ ఠాక్రేను తప్పిస్తూ శనివారం ఏఐసీసీ నిర్ణయం తీసుకున్నది. పశ్చిమ బెంగా�
AICC | తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరనేది చివరి దశకు చేరుకుంది. మరికొద్ది గంటల్లో కాంగ్రెస్ పార్టీ సీఎం పేరును అధికారికంగా ప్రకటించనుంది. తెలంగాణ సీఎం ఎంపికపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్�
Telangana | తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి ఎవరనేదానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతున్నది. ఇవాళ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో రాజ్భవన్లో సైతం ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఏఐసీస
T Congress List | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ 16 స్థానాల్లో అభ్యర్థులతో మూడో జాబితాను సోమవారం రాత్రి ప్రకటించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అభ్యర్థుల జాబితాను విడుద
కల్వకుర్తి కాంగ్రెస్లో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. కొత్తవారికి టికెట్ ఇవ్వొద్దంటూ నిన్నటివరకు అధిష్ఠానానికి సూచించిన సుంకిరెడ్డి వర్గం.. తాజాగా ఇస్తే కల్వకుర్తి సీటు పై ఆశలు వదులుకోండి! అని అల్
Dasoju Sravan | టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఫైర్ అయ్యారు. రైతులకు మూడు గంటల కరెంట్ చాలని అవమానించడం, రాష్ట్ర ప్రజలను కించపరిచేలా కులాల పేరుతో దూషిస్తున్న రేవంత�
‘ఏఐసీసీ అంటే అఖిల భారత కరప్షన్ కమిటీ. మాది బీజేపీ బంధువుల పార్టీ కాదు.. మీదే భారత రాబందుల పార్టీ. దేశంలో అవినీతికి, అసమర్థతకు కేరాఫ్ అడ్రస్.. కాంగ్రెస్' అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే�
Congress Party | న్యూఢిల్లీ : కక్షపూరితంగానే కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ( Rahul Gandhi ) పై బీజేపీ ప్రభుత్వం( BJP Govt ) అనర్హత వేటు వేసిందని కాంగ్రెస్ పార్టీ( Congress Party ) పేర్కొంది. రాహుల్పై అనర్హత వేటు వేసిన మోదీ( Modi )పై మూడు విధ�