కల్వకుర్తి కాంగ్రెస్లో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. కొత్తవారికి టికెట్ ఇవ్వొద్దంటూ నిన్నటివరకు అధిష్ఠానానికి సూచించిన సుంకిరెడ్డి వర్గం.. తాజాగా ఇస్తే కల్వకుర్తి సీటు పై ఆశలు వదులుకోండి! అని అల్
Dasoju Sravan | టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఫైర్ అయ్యారు. రైతులకు మూడు గంటల కరెంట్ చాలని అవమానించడం, రాష్ట్ర ప్రజలను కించపరిచేలా కులాల పేరుతో దూషిస్తున్న రేవంత�
‘ఏఐసీసీ అంటే అఖిల భారత కరప్షన్ కమిటీ. మాది బీజేపీ బంధువుల పార్టీ కాదు.. మీదే భారత రాబందుల పార్టీ. దేశంలో అవినీతికి, అసమర్థతకు కేరాఫ్ అడ్రస్.. కాంగ్రెస్' అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే�
Congress Party | న్యూఢిల్లీ : కక్షపూరితంగానే కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ( Rahul Gandhi ) పై బీజేపీ ప్రభుత్వం( BJP Govt ) అనర్హత వేటు వేసిందని కాంగ్రెస్ పార్టీ( Congress Party ) పేర్కొంది. రాహుల్పై అనర్హత వేటు వేసిన మోదీ( Modi )పై మూడు విధ�
కాంగ్రెస్పార్టీలో పాదయాత్రల లొల్లి ముదిరింది. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్రెడ్డి జరపాలని తలపెట్టిన పాదయాత్రను అర్ధంతరంగా నిలిపివేయాలని ఏఐ�
రాజస్థాన్లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్కు, పీసీసీ మాజీ అధ్యక్షుడు సచిన్ పైలట్కు మధ్య సాగుతున్న వైరం మరోసారి రగులుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల సీఎం గెహ్లాట్ను పొగడ్తలతో
Priyanka Gandhi Vadra | సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న సోనియా గాంధీ ఆ పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర�
కాంగ్రెస్లోని జీ-23 గ్రూపు అసమ్మతివాద నేతలు గులాం నబీ ఆజాద్ ఇంటిలో
సమావేశమయ్యారు. 2020లో పార్టీలో సంస్కరణలు డిమాండ్ చేస్తూ సోనియాగాంధీకి లేఖ రాసి సంచలనం సృష్టించిన ఈ గ్రూపు విడిగా కాంగ్రెస్ అధ్యక్ష పదవ
కాంగ్రెస్కు బీసీ, ఎస్సీ, ఎస్టీలు దూరం దాసోజు ఆరోపణ.. కాంగ్రెస్కు గుడ్బై హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అగ్రకుల దురంహకారం వల్ల కాంగ్రెస్ పార్టీకి బీసీలు, ఎస్సీల�
Sonia Gandhi | కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఎదుట హాజరుకానున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈ నెల 21న విచారణకు హాజరుకావాలని ఈడీ
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున కేంద్ర మాజీ మంత్రి కేవీ థామస్ను కాంగ్రెస్ పార్టీ గురువారం బహిష్కరించగా పార్టీ నిర్ణయంపై తనకు సమాచారం లేదని బహిష్కృత నేత పేర్కొన్నారు.