Electoral Bonds | ఎలక్టోరల్ బాండ్లతోపాటు అధిక విరాళాలు అందుకున్న పార్టీల్లో బీజేపీ మొదటి స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ పార్టీ కంటే దాదాపు ఏడు రెట్లు ఎక్కువగా విరాళాలు వచ్చాయి.
కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప మరోసారి వివాదంలో చిక్కుకొన్నారు. పలువురు కాంగ్రెస్ నేతలను దేశద్రోహులుగా పేర్కొన్న ఆయన.. వారిని కాల్చి చంపేందుకు వీలు కల్పించే ఒక చట్టం చేయాలంటూ �
బీఆర్ఎస్కు బీజేపీతో ఎలాంటి స్నేహం లేదని మాజీ స్పీకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి స్పష్టంచేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా శుక్రవారం సీఎం రేంవత్రెడ
ఒక నెల ఒకటో తేదీన జీతాలివ్వడమే ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ (MLA Payal Shankar) విమర్శిచారు. జీతాలే కాదు ప్రజలకు ఇచ్చిన హామీలను ఎవరు అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.
కర్ణాటకలో ప్రభుత్వాలు మారినా అవినీతి, కమీషన్ల పర్వానికి మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. ‘40% కమీషన్ రాజ్'గా మునుపటి బీజేపీ సర్కారుపై ముద్రపడిన విషయం తెలిసిందే. దీంతో గత ఎన్నికల్లో బీజేపీని గద్దె దింపి కాంగ్�
రాష్ట్రంలో 2024-25 బడ్జెట్ సమావేశాలు మొదలైనా బీజేపీలో ఎల్పీ పీఠం ఎవరిదో ఇంకా తేలలేదు. ఈ కారణంగానే గురువారం అసెంబ్లీలో జరిగిన బీఏసీ సమావేశానికి బీజేపీ హాజరు కాలేకపోయింది.
ఒక మనిషి భావ సంస్కారం ఏమిటనేది అతని భాషతోనే తెలుస్తుంది. వ్యక్తిత్వం అతని ప్రవర్తన వల్ల తెలుస్తుంది. ముఖ్యంగా వేల మందికి ఆదర్శంగా ఉండి, వారిని సరైన మార్గంలో నడిపించేవారు తమ భాష, ప్రవర్తన గురించి ఇంకా శ్రద
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే వసూళ్లకు తెరలేపిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి విమర్శించారు. ఢిల్లీ పెద్దలు టార్గెట్ పెట్టారంటూ రియల్ ఎస్టేట్ వ్యా�
Kishan Reddy | రాష్ట్రంలో వాతావరణం బీజేపీకి చాలా అనుకూలంగా ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 17 సీట్లలో ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పారు. అన్ని వర్గాల నుంచి బీజేపీలో చేరేందుకు ఉత్సాహంగా వస్తున్నారని, ఎవరొచ్చినా చ