Etela Rajender | ఇటీవల కాంగ్రెస్ నాయకులతో బీజేపీ నేత ఈటల రాజేందర్ భేటీ అవ్వడం రాజకీయంగా దుమారం రేపింది. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలు బయటకు రావడంతో ఈటల బీజేపీకి గుడ్బై చెప్పబోతున్నట్లు ప్రచారం జోరందుకుంది. ఈ క్రమ�
Nakul Nath: మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి మరో భారీ జలక్ తగలనున్నది. ఆ రాష్ట్ర మాజీ సీఎం కమల్ నాథ్ కుమారుడు నకుల్నాథ్.. బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ అంశంపై ఇప్పటి వరకు అధికారిక ప�
బీహార్ సీఎం నితీశ్కుమార్ బీజేపీతో పొత్తు తెంచుకొని వెనక్కి రావాలని ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ సూచించారు. నితీశ్తో కలిసి పనిచేయడానికి తమ పార్టీ సిద్ధంగా ఉన్నదని చెప్పారు.
BJP | వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ భావిస్తోంది. గెలుపే లక్ష్యంగా పార్టీ బలంగా లేని లోక్సభ స్థానాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఏయే నియోజకవర్గాల్�
Chidambaram | బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే ప్రాంతీయ పార్టీలకు ముప్పు అని కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం అన్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన పార్టీలన్నీ ఇండియా బ్లాక్లో ఉండాలని తాను హృదయపూర్వకంగా ఆశిస్తున్నాన�
Electoral bonds: ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అధికారంలోని బీజేపీ పార్టీకి 6566 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా ఇచ్చిన తీర్పులో కొన్ని పార్టీల లావాదేవీలు వెల్లడయ్యాయి. ప్రధాన ప్రతిపక్షం క�
తెలంగాణ ప్రజలను మో సం చేయడమే పనిగా సీఎం రేవంత్రెడ్డి ప్రభు త్వం పనిచేస్తున్నదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండ ల లక్ష్మీనారాయణ విమర్శించారు. రెంజల్ మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల స�
సంగారెడ్డి జిల్లాలో ‘కమలం’ వాడిపోతున్నది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఒక్కో ముఖ్య నేత బీజేపీని వీడుతుండడం ఆ పార్టీ నేతలు, అధిష్టానాన్ని కలవరపెడుతున్నది. మోదీ చరిష్మాతో ఉమ్మడి జిల్లాలోని
కృష్ణాజలాల నిర్వహణను కేఆర్ఎంబీకి ఎందుకు అప్పగించడంలేదో చెప్పాలని బీజేపీ సభ్యుడు మహేశ్వర్రెడ్డి కోరారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర పునర్విభజన చట్టం వల్లనే నదీజలాల �
బీజేపీ నాయకురాలు రాణి రుద్రమ అదే పార్టీకి చెందిన గిరిజన నాయకుడిపై రుసరుసలాడారు. ప్రజాహిత యాత్రకు జనాన్ని ఎందుకు తీసుకురాలేదని బూతు పురాణం అందుకున్నారు.
Election Bonds : ఎలక్టోరల్ బాండ్స్ను సర్వోన్నత న్యాయస్ధానం రద్దు చేయడంతో బీజేపీపై పెను ప్రభావం పడనుంది. 2016 నుంచి 2022 మధ్య ఈ స్కీమ్ కింద రాజకీయ పార్టీలకు సమకూరిన విరాళాల్లో 60 శాతం పైగా కాషాయ పార్టీకే ల�