ప్లాట్లు కొనుగోలు చేసిన మహిళలపై దాడి చేసి, 7.20 ఎకరాల భూమిని కబ్జాకు యత్నించిన బీజేపీ నాయకులను రిమాండ్కు తరలించినట్లు శంషాబాద్ ఏసీపీ శ్రీనివాస్రావు తెలిపారు. మంగళవారం శంషాబాద్ రూరల్ పోలీస్స్టేషన్
దుర్భిణీ వేసి వెతికినా కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలకు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు దేశంలో ఎక్కడా సురక్షితమైన చోటు కనిపించడం లేదు. ఈ విషయాన్ని పరోక్షంగా కాంగ్రెస్ నాయకులే దేశానికి చాటి చెప్పా�
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండడంతో పాలమూరులో పొలిటికల్ హీట్ రోజురోజుకూ పెరుగుతున్నది. జిల్లాలో కాంగ్రెస్, బీజేపీలు చేపడుతున్న యాత్రలు ఆ పార్టీల్లో కాక రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్�
Telangana | భైంసా, ఫిబ్రవరి 20 : కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ అన్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఎస్ఎస్ ఫ్యాక్టరీలో ఏర్పాటు చే�
Bandi Sanjay | బీజేపీ - బీఆర్ఎస్ పొత్తు కాంగ్రెస్ పార్టీ సృష్టి అని బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ బండి సంజయ్ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్ పలు ఆరోపణలు చేసిందని గుర్తు చేశారు.
PM Modi | ఎన్నికల షెడ్యూల్ ఇంకా రాకముందే ప్రధాని నరేంద్రమోదీ జోరుగా లోక్సభ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మంగళవారం జమ్ముకశ్మీర్లోని జమ్ము నగరంలో జరిగిన ఓ బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. జమ్ముకశ్మీ�
గడచిన పదేండ్లలో వేర్వేరు పార్టీలకు చెందిన 740 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారని, వీరందరిపైనా ఆ పార్టీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవినీతి ఆరోపణలు చేసిందని జేఎంఎం ఆరోపించింది.
ఆయన కారు దిగడు.. కండ్లద్దాలు తీయడు.. ప్రజలను చూడడు..వారితో మాట్లాడడు.. ఈ అహంకారి అర్వింద్ మాకొద్దు.. నియంతకు నిజామాబాద్ ఎంపీ టికెట్ ఇవ్వద్దు’ అంటూ జగిత్యాల జిల్లా కోరుట్ల, మెట్పల్లి పట్టణాల్లో సోమవారం క�
రాజన్న సిరిసిల్ల జిల్లా అనంతగిరి శివారులోని అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి బిక్కవాగుకు నీటిని విడుదల చేయాలని బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. సోమవారం ఇల్లంతకుంటలోని బిక్కవాగు బ్రిడ్జిపై బైఠాయించారు.
లోక్సభ ఎన్నికల వేళ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్పై అసంతృప్తి వెల్లువెత్తుతున్నది. ఆయనకు టికెట్ ఇవ్వొద్దంటూ సొంత పార్టీలోనే నిరసన గళం వినిపిస్తున్నది.
జైపూర్ : లోక్సభ ఎన్నికలకు ముందు రాజస్ధాన్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ గిరిజన నేత మహేంద్రజిత్ మాలవ్య కాంగ్రెస్కు గుడ్బై చెప్పి కాషాయ తీర్ధం స్వీకరించారు.
Congress MLA Joins BJP | రాజస్థాన్లో కాంగ్రెస్కు మరో షాక్ ఎదురైంది. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి మహేంద్రజీత్ సింగ్ మాలవీయ బీజేపీలో చేరారు. బన్స్వారా జిల్లాలోని బగిదొర ఎమ్మెల్యే అయిన ఆయన గిరిజన వగడ్
Kamal Nath | మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ (Kamal Nath) కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు గత మూడు రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. పార్టీ మార్పుపై కమల్నాథ్ తాజాగా స్పందించారు.