ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ ముమ్మాటికీ రాజకీయ కుట్ర అని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ, కవిత అరెస్ట్ను తీవ్రంగా ఖండించారు. రా జ
Mallikarjun Kharge | ఎలక్టోరల్ బాండ్ల పథకంపై ప్రత్యేకంగా దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు బీజేపీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలని అన్నారు.
PM Modi: రాబోయే జనరల్ ఎలక్షన్స్లో కేరళ ప్రజలు బీజేపీకి ఓటు వేస్తారని ప్రధాని మోదీ అన్నారు. కేరళలో కమలం వికసిస్తుందని అన్నారు. బీజేపీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. స్వామియే శరణం
Chidambaram : రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందనే విశ్వాసం ఆ పార్టీ సీనియర్ నేతల్లోనే వ్యక్తం కావడం లేదు. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేస్తున్న తీరు ఆ పార్టీ ద�
రెండు దశాబ్దాల కిందట ఆనాటి రహస్య రాజకీయ పోరులో పని చేస్తున్న నాయకుడొకరు ‘జారుడుబండ మీద’ అనే పుస్తకం రాశారు. ములుగు జిల్లా పరిషత్ చైర్మన్, దివంగత కుసుమ జగదీశ్తో పాటు కొంతమంది మిత్రులం కలిసి విలువైన ఆ ప�
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఈ వివరాలను ఈసీ వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. 13న బాండ్ల వివరాలను ఈసీకి ఎస్బీఐ అందించగా, 15న సాయంత్రం 5 గంటల్లోగా ఈ వివర
బీఆర్ఎస్ కదనభేరి సభ సక్సెస్తో ఎంపీ బండి సంజయ్కి ఓటమి భయం పట్టుకున్నదని, జన ప్రభంజనాన్ని చూసి గుండెల్లో దడ మొదలైందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని సీఎం రేవంత్రెడ్డి అభద్రతాభావంలో ఉన్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. గురువారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో డ
Arjun Singh quits TMC | పశ్చిమ బెంగాల్కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకుడు, ఎంపీ అర్జున్ సింగ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీలో తిరిగి చేరుతున్నట్లు గురువారం ప్రకటించారు. దీని కోసం ఢిల్లీ వెళ్తున్నట్ల
Janasena | ఏపీ రాజకీయాల్లో జనసేన పరిస్థితి ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. టీడీపీతో పొత్తులో భాగంగా జనసేన ఇప్పటికే చాలా నష్టపోయింది. కేవలం 24 సీట్లకే పరిమితమయ్యింది. ఇక బీజేపీ కూడా కూటమిలో చేరడంతో మరో మూడు సీట్�
Bihar BJP | బీహార్లో బీజేపీ డామినేషన్ కనిపిస్తున్నది. మొత్తం 40 ఎంపీ స్థానాలకుగాను అత్యధికంగా 17 ఎంపీ స్థానాల్లో బీజేపీ పోటీ చేయనున్నది. తిరిగి ఎన్డీయే కూటమిలో చేరిన సీఎం నితీశ్ కుమార్కు చెందిన జేడీ(యూ) గతంలో 1
Lok Sabha Polls | సార్వత్రిక ఎన్నికలకు అధికార బీజేపీ (BJP) సమాయాత్తమవుతోంది. వరుసగా రెండు సార్లు అధికారం చేజిక్కించుకున్న కమలం పార్టీ.. మూడోసారి కూడా కేంద్రంలో అధికారం చేపట్టి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది.
దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉన్నపళంగా వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని (సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ - సీఏఏ) బయటకు తీయడంపై దేశవ్యాప్తంగా నిర�
ప్రపంచంలో ఎక్కడా లేనిది, భారతావనికి మాత్రమే పరిమితమైనది, పుట్టుకకు ముందే నిర్ణయమయ్యేది, పుడమిలో కలిసినా మారనిది కులం. సమాజ పరిణామ క్రమలో వృత్తుల మూలంగా, శ్రమ విభజన ఫలితంగా పురుడుపోసుకున్నది కులం.
2023 చివరలో రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరుగగా కాంగ్రెస్ పార్టీ అత్తెసరు మెజారిటీతో అధికారాన్ని చేజిక్కించుకున్నది. అంతకుముందు తెలంగాణలో ఎలాగైనా బీజేపీ జెండా ఎగురవేయాలనే కుతూహలంతో ఆ పార్టీ నాయకులు ప్రధ�