చెన్నై : కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ స్ధానాల్లో మహిళలకు గుర్తింపు ఉండదని, వారిని కీలక పదవుల్లో ప్రోత్సహించరని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నుంచి ఇటీవల కాషాయ పార్టీలో చేరిన ఎస్. విజయధరణి అన�
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీజేపీ సంకల్ప యాత్ర అట్టర్ప్లాప్ అయింది. రాష్ట్రస్థాయి నాయకత్వానికి తోడు కేంద్రమంత్రి పరుషోత్తం రూపాలా వచ్చినా స్పందన కరువైంది.
వికలాంగుల హక్కుల కోసం ఏండ్లుగా పనిచేస్తున్న అఖిల భారత వికలాంగుల వేదిక జాతీయ అధ్యక్షుడు, బీజేపీ దివ్యాంగుల విభా గం రాష్ట్ర కన్వీనర్ కొల్లి నాగేశ్వరరావుకు తెలంగాణలో ఏదైనా ఒక ఎంపీ స్థానాన్ని కేటాయించాలన
Arunachal MLAs Join BJP | అరుణాచల్ ప్రదేశ్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారారు. కాంగ్రెస్, నేషనలిస్ట్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ)కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు.
బీజేపీ నాయకులు చేస్తున్నవి విజయ సంకల్ప యాత్రలు కావని, అవి విసుగు సంకల్ప యాత్రలని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్రెడ్డి ఎద్దేవా చేశారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో యాత్ర పేరిట తిరుగుతున్నారని, కేంద్రంలో �
Congress-BJP | తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎస్ విజయ ధరణి శనివారం కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు.
Ravula Sridhar Reddy | రాష్ట్రంలో బీఆర్ఎస్ పనైపోయిందంటూ బీజేపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై రావుల శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు రిలవెన్స్ లేదని.. ఒక్కసీటు కూడా గెలవదని వారం రోజ
Vijayadharani | లోక్సభ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యే విజయధరణి ఉన్నట్టుండి హ్యాండిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీ�
కర్ణాటకలో సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఆలయాలపై పది శాతం పన్ను విధించేలా రూపొందించిన బిల్లు శుక్రవారం శాసనమండలిలో వీగిపోయింది.
రాహుల్ గాంధీ జన్మలో ప్రధాన మంత్రి కాలేడని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం కాగజ్నగర్లో నిర్వహించిన బీజేపీ విజయ్ సంకల్ప్ యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర�
Kamal Nath : కాషాయ పార్టీలో కమల్ నాథ్ చేరతారనే ప్రచారానికి తెరపడింది. రాహుల్ గాంధీ తమ నాయకుడని, ఆయన చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొనాలని పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ సీనియర్ నేత కమల�
PM Modi : యూపీలోని వారణాసి వేదికగా విపక్ష ఇండియా కూటమిపై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. ఇండియా కూటమి వారి కుటుంబాల కోసం పనిచేస్తుందని పేదల సంక్షేమం వారికి పట్టదని ఆరోపించారు.
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం మరో వివాదంలో చిక్కుకున్నది. దేవాలయాలపై పన్ను విధించే బిల్లును రాష్ట్ర అసెంబ్లీ బుధవారం ఆమోదించింది. దీని ప్రకారం రూ. కోటి కంటే ఎక్కువ ఆదాయం ఉన్న దేవాలయాలు తమ ఆదాయంలో పది శాత�
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన సరిగా లేదని బీజేపీ రాష్ట్ర నాయకుడు ఈటల రాజేందర్ అన్నారు. గురువారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో విజయ్ సంకల్ప యా త్రలో భాగంగా ఈటల రాజేందర్ రో డ్షో నిర్