రాహు ల్ గాంధీ ముఠా తె లంగాణను దోపిడీ చేస్తున్నదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 80 రోజులైనా అభివృద్ధి, సంక్షేమాన్�
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు రాజ్యసభలో ఏప్రిల్ నాటికి ఆధిక్యం వచ్చే అవకాశం కనిపిస్తున్నది. కొత్తగా గెలిచిన సభ్యులు, రాష్ట్రపతి నామినేటెడ్ విభాగంలో నియమించే ఆరుగురు సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన తర�
BJP | స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలను మోసం చేస్తూనే ఉందని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. బుధవారం బీజేపీ తలపెట్టిన విజయ సంకల్ప యాత్రను హైదర�
Himachal Pradesh | హిమాచల్ ప్రదేశ్లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార పార్టీ కాంగ్రెస్ను కనుమరుగు చేసేందుకు భారతీయ జనతా పార్టీ పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోంది. నిన్న జరిగిన రాజ్యసభ ఎన్నిక�
ISRO : తమిళనాడులో నూతన ఇస్రో స్పేస్పోర్ట్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనలో చైనా జెండాతో కూడిన రాకెట్ను ప్రదర్శించడం వివాదాలకు కేంద్ర బిందువైంది.
Tamil Nadu's Isro ad | తమిళనాడు ప్రభుత్వం న్యూస్ పేపర్లలో ఇచ్చిన ఇస్రో ప్రకటనలో (Tamil Nadu's Isro ad) చైనా జెండా కనిపించింది. ఆ రాష్ట్ర బీజేపీ దీనిపై మండిపడింది.
Cong Vs BJP | బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ప్రజాహితయాత్ర మంగళవారం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మంత్రి పొన్నం ప్రభాకర్పై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యాలు చేశారంటూ సిద్ది�
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నాలుక, ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. నియోజకవర్గం అభివృద్ధిపై తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బండి సంజయ్.. త�
రాష్ట్రంలో లేనిపోని అల్లర్లు సృష్టించి సీఎం రేవంత్రెడ్డిని గద్దె దించి, మరొకరిని కుర్చీ ఎక్కించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ కుట్ర చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ సంచల
బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆ పార్టీ కార్యక్రమానికి మళ్లీ డుమ్మా కొట్టారు. కొన్నాళ్లుగా ఆయన పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనకపోగా, బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి మంగళవారం గోషామహల్లో �
హిమాచల్ప్రదేశ్లో మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్తో రాష్ట్రంలోని హస్తం పార్టీ ప్రభుత్వం పతనం అంచుకు చేరుకొన్నది.
కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ చేపట్టిన రెండో విడత ప్రజాహిత యాత్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. బండి సంజయ్, మంత్రి పొన్నం ప్రభాకర్ ఒకరిపై ఒకరు చేసుకున్న ఆరోపణలతో రెచ్చ
Dharmapuri Arvind | కమ్మర్పల్లి: బీజేపీకి ఓటు వేయకుంటే నరకానికి పోతారని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి వ్యాఖ్యానించారు. బాల్కొండ నియోజకవర్గంలో మంగళవారం నిర్వహించిన భీమ్ విజయ సంకల్ప యాత్రలో బీజేపీ జాతీయ ఉపా
Peddapalli | పెద్దపల్లి టౌన్: బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ తనకే ఇవ్వాలని ఆ పార్టీ దళిత నాయకుడు మాతంగి హనుమయ్య డిమాండ్ చేశారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్స్టాండ్ సమీపంలోని అంబేద్కర్