AP Politics | ఏపీలో అధికార పార్టీ వైసీపీని ఓడించేందుకు టీడీపీ - జనసేన జతకట్టిన సంగతి తెలిసిందే. భారతీయ జనతా పార్టీ కూడా టీడీపీ - జనసేనతో కలిసి పోటీ చేస్తుందని వార్తలు వచ్చాయి. టీడీపీ - జనసేన కూటమిత�
Himachal Congress Crisis | హిమాచల్ ప్రదేశ్లోని అధికార కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం కొనసాగుతున్నది. (Himachal Congress Crisis) కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రతిభా సింగ్ బీజేపీపై ప్రశంసలు కురిపించారు. తమ పార్టీ పని తీరు కంటే బీజేప
Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల షెడ్యూల్ త్వరలో విడుదల కానుండటంతో సార్వత్రిక ఎన్నికల సమరానికి కాషాయ పార్టీ సన్నద్ధమైంది. వంద మంది లోక్సభ అభ్యర్ధుల జాబితాను ఇప్పటికే బీజేపీ ఖరారు చేసింది.
Lok Sabha | దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉండటంతో.. అన్ని పార్టీలు ఇప్పటికే సమయాత్తమవుతున్నాయి.
తెలంగాణను ఆంధ్రతో విలీనం చేసిన సందర్భంగా 1955-56లో విద్యార్థులు, విద్యావంతులు, చెన్నారెడ్డి, కేవీ రంగారెడ్డి, జేవీ నర్సింగారావు వంటి నాయకులు వారి శక్తిమేరకు నిరసనలు, ధర్నాలు, బంద్లు నిర్వహించారు. తెలంగాణ గ్�
ప్రాజెక్టులు నవ నాగరికతకు ప్రాణాధారాలు. ప్రజల ఆకలిదప్పులు తీర్చే అన్నపూర్ణలు. అందుకే ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలని నవభారత నిర్మాత జవహర్లాల్ నెహ్రూ అభివర్ణించారు. కానీ, ఆయన అంతేవాసులమని చెప్పుకొనే ప
Dharmpauri Arvind | లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఉంటుందో.. పోతుందో తెలియదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కుర్చీని రేవంత్ నుంచి కోమటిరెడ్డి లాక్కుంటారని అన్నారు. కోమటిరెడ్డి
BJP worker's body | నాలుగు రోజుల కిందట అదృశ్యమైన బీజేపీ మహిళా కార్యకర్త మృతదేహం ఒక ప్లేస్కూల్లో లభించింది. వ్యాపార భాగస్వామి అయిన వ్యక్తి ఆమెను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం అతడు రైలు కిందపడి ఆ
పాకిస్థాన్ బీజేపీకే శత్రు దేశమని, తమకు మాత్రం అది పొరుగు దేశమని కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్సీ బీకే హరి ప్రసాద్ బుధవారం చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై బీజేపీ స్పందిస్తూ కాంగ్రెస్ దేశ వ్యతి
ఆదాయంలో దేశంలోనే ధనిక పార్టీగా బీజేపీ నిలిచింది. దేశంలోని ఆరు ప్రధాన జాతీయ పార్టీలు తమ ఆదాయాన్ని వెల్లడించాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి 3,077 కోట్ల ఆదాయం ఉన్నట్టు తెలుపగా, అందులో కేవలం బీజేపీకే 2,361 కోట్ల ఆదాయం �
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సం జయ్ ఓ వెధవ అని రవాణా శాఖ మంత్రి పొ న్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. రాముడి పేరు చెప్పి ఓట్ల వ్యాపారం చేసుకుంటున్నది బండి సంజయ్ అని దుయ్యబట్టారు. రాముడి గు రించి త�