మరోసారి మోదీ ప్రధాని కావాలని బీజేపీ నేతల కన్నా ఎక్కువగా సీఎం రేవంత్రెడ్డి కాళ్లకు బలపం కట్టుకొని తిరుగుతున్నారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి ఆరోపించారు. సోమవారం విడుదల చేసిన ప్
రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేవుడు కరుణించి, బీజేపీ హైకమాండ్ అవకాశమిస్తే చూద్దామంటూ ఆమె వ్యాఖ్యానించారు.
ప్రధాని మోదీకి కుటుంబమే లేదంటూ ఆదివారం పాట్నాలో జరిగిన ర్యాలీ సందర్భంగా ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పలువురు బీజేపీ నేతలు సోమవారం మోదీకి మద్దతుగ�
కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను తేల్చడంలో కేంద్ర ప్రభుత్వం కావాలనే తాత్సారం చేస్తున్నదని మంత్రి జూపల్లి కృష్ణారావు ధ్వజమెత్తారు. నీటి వాటాను తేల్చకుండా తెలంగాణ ప్రజలను ఓట్లడిగే నైతిక హక్కు కేంద్రంలోని �
బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సోమవారం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి నడ్డా రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన పదవీ కాలం మరికొన్ని రోజుల్లో ముగియనున్నది. ఈ లోగ�
యూపీలోని బారాబంకి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించిన ఉపేంద్ర సింగ్ రావత్కి అనుకోని కష్టం వచ్చిపడింది. పార్టీ ఇలా టికెట్ ప్రకటించిందో లేదో.. ఆ మరుసటి రోజే అతను వివాదంలో ఇరుక్కున్నారు. అతనికి సంబంధించిన ఓ అశ�
లోక్సభ ఎన్నికల వేళ తృణమూల్ సీనియర్ నేత, పశ్చిమ బెంగాల్ శాసనసభలో ఆ పార్టీ డిప్యూటీ చీఫ్ విప్ తపస్రాయ్ ఎమ్మెల్యే పదవికి సోమవారం రాజీనామా చేశారు. పార్టీతోపాటు సీఎం మమతాబెనర్జీ తీరు తనను బాధించిందన�
Nitin Gadkari : రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే 195 మంది అభ్యర్ధులతో బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేరు లేకపోవడంతో బీజేపీపై శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మండిపడ�
ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకులు, అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లాలో ప్రధాని రూ.15,718 కోట్లతో చేపట్టే
లోక్సభ ఎన్నికల తొలి జాబితా రాష్ట్ర బీజేపీలో మంటలు పుట్టిస్తున్నది. శనివారం 9 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేయడంతో సిట్టింగ్ ఎంపీలున్న సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్ మినహా మిగిలిన అన్ని చోట్�
లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన మరుసటి రోజే బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పశ్చిమబెంగాల్లోని అసన్సోల్ టికెట్ దక్కించుకొన్న బోజ్పురి గాయకుడు, నటుడు పవన్ సింగ్ ఎన్నికల బరిలో నిలిచే�
కేంద్ర సర్కారుకు పసుపు బోర్డు ఏర్పాటు విషయంలో చిత్తశుద్ధి కొరవడింది. 2019 సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీ పెద్దలే నిజామాబాద్ జిల్లాకు వచ్చి పసుపుబోర్డు ఏర్పాటుపై హామీలు గుప్పించారు.
కాంగ్రెస్ దోఖాబాజ్ పార్టీ అని, వంద రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిందని బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. రెండో విడుత ప్రజాహిత యాత్రలో భాగంగా ఆదివారం కరీ�