పదోన్నతులు కల్పించటంలో జరుగుతున్న జాప్యానికి నిరసనగా సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ (సీసీఎస్) అధికారులు గురువారం పెద్ద ఎత్తున నిరసన తెలియచేశారు. ఢిల్లీలోని శాస్త్రి భవన్ బయట మధ్యాహ్న భోజన విరామ సమ
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు రహస్య ఒప్పందం కుదుర్చుకొని రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్రలు చేస్తున్నాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు.
Sharad Pawar | బీజేపీ వాషింగ్ మెషిన్ లాంటిదని మహారాష్ట్రకు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ చంద్ర పవార్) అధినేత శరద్ పవర్ (Sharad Pawar) అన్నారు. ఆ పార్టీలో చేరిన అవినీతి వ్యక్తులు క్లీన్గా మారతారని విమర్శి�
Abhijit Gangopadhyay | కలకత్తా హైకోర్టు జడ్జి (Calcutta High Court judge) జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ (Abhijit Gangopadhyay) తాజాగా భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు.
Padmaja Venugopal: కేరళ మాజీ సీఎం, కాంగ్రెస్ నేత కే కరుణాకరన్ కుమార్తె పద్మజా వేణుగోపాల్.. ఇవాళ బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీలో ఆ పార్టీకి చెందిన జాతీయ స్థాయి నేతలతో ఈ అంశంపై ఆమె చర్చించనున్నారు. �
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్ధతతో రాష్ట్రంలో కృత్రిమ కరువు వచ్చిందని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) మండిపడ్డారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఇబ్బంది పెట్టేందుకే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లను ఎత్తిపోయ�
గడిచిన దశాబ్దకాలంలో 5 శాతం మం ది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారని కేంద్ర ప్రభుత్వం ఇటీవల గొప్పగా ప్రకటించింది. 2011-12 కుటుంబ వినిమయ వ్యయ సర్వేతో పోలుస్తూ.. నీతి ఆయోగ్ తన నివేదికలో ఈ విధంగా పేర్కొం ది. కానీ,
దేశంలో కాంగ్రెస్, బీజేపీ బద్ధశత్రువుల్లా కనిపిస్తాయి. కానీ, రాష్ట్రం లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ వాలకమే అందుకు కారణం. ప్రధాని మోదీని ఆయన ఆకాశానిక�
లోక్సభ ఎన్నికల్లో ఒడిశాలోని అధికార బీజేడీ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందనే ప్రచారం జరుగుతున్నది. ప్రధాని మోదీ మంగళవారం రాష్ట్రంలో రూ.19,600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు.
AP Politics | వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ-జనసేనతో బీజేపీ పొత్తు ఉంటుందా? లేదా? దీనిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. పొత్తు ఉంటుందని ఒకవైపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెబుతుంటే బీజేపీ రాష్ట్ర నేతలు మాత్రం తమ నిర్�
DMK MP Raja | తమిళనాడుకు చెందిన అధికార డీఎంకే పార్టీ సీనియర్ నేత, ఎంపీ ఏ రాజా తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతదేశం ఎన్నడూ ఒక దేశం కాదని, అది ఒక ఉపఖండం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. మరోవైపు జ�
KTR | రేవంత్రెడ్డి వచ్చే పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయం. మరో ఏక్నాథ్ షిండే.. మరో హిమంతబిశ్వ శర్మ ఇక్కడ్నే పుడతడు.. కాంగ్రెస్ను బొంద పెడ్తడు.