Uddhav Thackeray | లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ‘దొంగ మార్కెట్’ను నాశనం చేస్తామని శివసేన (యూటీబీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. గతంలో తమ స్నేహాన్ని చూసిన బీజేపీ ఇప్పుడు తమ ఎన్నికల గుర్తైన కాగడ మంటల సెగ చూస్తుందని మండి�
బీజేపీలో ఎంపీ టికెట్ల మంటలు ఇంకా ఆరడం లేదు. మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పన్నాల హరీశ్రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. మల్కాజిగిరి టికెట్ ఇవ్వనందుకే రాజీనా�
రాజస్థాన్లో మాజీ మంత్రులు రాజేంద్ర యాదవ్, లాల్ చంద్ కఠారియా, మాజీ ఎమ్మెల్యేలు రిచ్పాల్ మీర్దా, విజయ్పాల్ మీర్దా సహా పలువురు కాంగ్రెస్ కీలక నేతలు ఆదివారం బీజేపీలో చేరారు.
Loksabha Elections : లోక్సభ ఎన్నికలకు ముందు రాజస్ధాన్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత లాల్చంద్ కటారియా ఆదివారం బీజేపీలో చేరారు.
Arvind Kejriwal : ఈ కాలంలో రాముడు ఉండి ఉంటే ఈడీ వంటి దర్యాప్తు సంస్ధలతో వేధించి ఆయనను కూడా బీజేపీలో చేరాలని ఒత్తిడి చేసేవారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కాషాయ పార్టీపై విరుచుకుపడ్డారు.
Kejriwal | ఢిల్లీలో చాలా మంది పురుషులు మోదీ జపం చేస్తున్నారని, అలాంటి వారికి అన్నం పెట్టొద్దని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మహిళా ఓటర్లను కోరారు. నిన్న ఢిల్లీలో నిర్వహించిన మహిళా సమ్మన్ సమరోహ్
‘శ్రీరాముడు కనుక ఇప్పుడు ఉండి ఉంటే.. అతడిని తమ పార్టీలో చేరమని బీజేపీ ఒత్తిడి చేసేది..కుదరదని రాముడు చెబితే.. అతనిపై సీబీఐ, ఈడీలను బీజేపీ ఉసిగొల్పేది’ అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వం�
లోక్సభ ఎన్నికల ముంగిట కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. కాంగ్రెస్ పాలిత హిమాచల్ కాంగ్రెస్లో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. మరోవైపు మధ్యప్రదేశ్కు చెందిన సీనియర్ నేత సురేశ్ పచౌరీ,
క్సభ ఎన్నికల ముందు బీజేపీకి షాక్ తగిలింది. ఝార్గ్రామ్ బీజేపీ ఎంపీ కునార్ హెంబ్రామ్ శనివారం పార్టీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల పార్టీని వీడుతున్నట్టు పేర్కొన్నారు. రాజీనామా తర్వాత ఆయ�
ఆంధ్రప్రదేశ్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు నిర్ణయించాయి. ఈ మేరకు ఈ మూడు పార్టీలు శనివారం సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి. పొత్తులో భాగంగా బీజేపీ, జనసేనల