Bihar BJP | బీహార్లో బీజేపీ డామినేషన్ కనిపిస్తున్నది. మొత్తం 40 ఎంపీ స్థానాలకుగాను అత్యధికంగా 17 ఎంపీ స్థానాల్లో బీజేపీ పోటీ చేయనున్నది. తిరిగి ఎన్డీయే కూటమిలో చేరిన సీఎం నితీశ్ కుమార్కు చెందిన జేడీ(యూ) గతంలో 1
Lok Sabha Polls | సార్వత్రిక ఎన్నికలకు అధికార బీజేపీ (BJP) సమాయాత్తమవుతోంది. వరుసగా రెండు సార్లు అధికారం చేజిక్కించుకున్న కమలం పార్టీ.. మూడోసారి కూడా కేంద్రంలో అధికారం చేపట్టి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది.
దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉన్నపళంగా వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని (సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ - సీఏఏ) బయటకు తీయడంపై దేశవ్యాప్తంగా నిర�
ప్రపంచంలో ఎక్కడా లేనిది, భారతావనికి మాత్రమే పరిమితమైనది, పుట్టుకకు ముందే నిర్ణయమయ్యేది, పుడమిలో కలిసినా మారనిది కులం. సమాజ పరిణామ క్రమలో వృత్తుల మూలంగా, శ్రమ విభజన ఫలితంగా పురుడుపోసుకున్నది కులం.
2023 చివరలో రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరుగగా కాంగ్రెస్ పార్టీ అత్తెసరు మెజారిటీతో అధికారాన్ని చేజిక్కించుకున్నది. అంతకుముందు తెలంగాణలో ఎలాగైనా బీజేపీ జెండా ఎగురవేయాలనే కుతూహలంతో ఆ పార్టీ నాయకులు ప్రధ�
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలుకు వ్యతిరేకంగా బుధవారం కూడా నిరసనలు కొనసాగాయి. ఈశాన్య రాష్ర్టాలతో పాటు కేరళలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. జాతీయ పౌర పట్టిక(ఎన్ఆర్సీ)తో సీఏఏకు సంబంధం ఉందని, అందుకే సీఏఏను వ�
రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలది ఒకటే ఎజెండా అని, కేసీఆర్కు వ్యతిరేకంగా మాట్లాడటమే వారి లక్ష్యమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మండిపడ్డారు.
‘రజాకార్ ’చిత్రం విడుదల కాకుండా ఉత్తర్వులు ఇవ్వాలని నేరుగా కోర్టును ఆశ్రయించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ)లోనే అప్పీలేట్ అథారిటీ వద్ద తేల్చ�
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అధికార బీజేపీ 72 మంది సభ్యుల పేర్లతో రెండో జాబితాను బుధవారం విడుదల చేసింది. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, అనురాగ్ ఠాకూర్, మాజీ ముఖ్యమంత్రులు బసవరాజ్ బొమ్మై, మ�
Padmakar Valvi : లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్కు బుధవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పద్మాకర్ వల్వి బీజేపీలో చేరారు.
Anil Vij | తాను బీజేపీలోనే ఉన్నానని హర్యానాకు చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు అనిల్ విజ్ (Anil Vij) తెలిపారు. బీజేపీ భక్తుడినన్న ఆయన, పార్టీ కోసం పని చేస్తానని చెప్పారు. హర్యానా సీఎం మార్పు నేపథ్యంలో ఆ పదవి ఆశించిన అ�
Floor Test | హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ (Nayab Saini) ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నేడు అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి సైనీ అసెంబ్లీలో తన బలాన్ని పరీక్షించుకోబోతున్నారు.
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరొచ్చా? అనే ప్రశ్న మన రాజ్యాంగం ఊపిరి పోసుకున్న నాటి నుంచీ ఉన్నది. జడ్జిలు పరిపాలన పరమైన పదవులు చేపట్టకుండా నిషేధం విధించాలనే సూచన అప్పట్లోనే వచ్చింది.