బీజేపీపై సొంత పార్టీ ఎమ్మెల్యే ఒకరు సంచలన ఆరోపణలు చేశారు. పార్టీలో కమీషన్ల వ్యవస్థ ఉన్నదని బాంబు పేల్చారు. కాంట్రాక్టర్లు చేసే ప్రభుత్వ పనుల విలువలో 2 శాతం కమీషన్లు ఇవ్వాలని బాహాటంగానే పేర్కొన్నారు.
బహుజన్ సమాజ్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రకటించారు. బీఎస్పీ, బీఆర్ఎస్ పొత్తు రద్దు చేసుకోవాలని బీఎస్పీ నాయకత్వం తీసుకున్న నిర్ణయాని�
కాంగ్రెస్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఆ ఆగ్రహాన్ని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనే చూశానని, ఇప్పుడూ చూస్తున్నానని చెప్పారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ వంటి రాజ్యాంగబద్ధ దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థులను, ప్రతిపక్ష పార్టీలను వేధించడానికి వినియోగిస్తున్నట్టు గణాంకాలను బట్టి అర్థమవుతున్నది.
KS Eshwarappa | కర్ణాటక బీజేపీ సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప (KS Eshwarappa) తిరుగుబాటు చేశారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో షిమోగా స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని శుక్రవారం ప్రకటించారు. తన మద్దతుదారులు ఏర్పా�
Ajay Pratap Singh | లోక్సభ ఎన్నికల ముందు మధ్యప్రదేశ్లో భారతీయ జనతాపార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు అజయ్ ప్రతాప్ సింగ్ రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్ల�
ఆయన పేరు మనీశ్ సిసోడియా. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి. కేజ్రీవాల్ తర్వాత ఆమ్ఆద్మీ పార్టీలో రెండో కీలక నేత. ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బస్తీ దవాఖానలు, సర్కారు బడుల్లో నాణ్యత ప్రమాణాల పెంపు, ట్రాఫిక్
బెంగళూరులో నీటి సంక్షోభం రోజు రోజుకూ ముదిరిపోతున్నది. మునుపెన్నడూ లేనంతగా నీటి కొరత ఏర్పడటంతో ప్రజలు ఇంట్లో వంట వండుకోవడం మానేసి రెస్టారెంట్ల నుంచి ఆర్డర్ చేసుకుంటున్నారు. అంతేగాక రెండు రోజులకోసారి స
కేంద్రంలో బీజేపీ సర్కార్ పన్నిన ఎన్నికల జిమ్మిక్కు నగ్నంగా బయటపడిందా? అంటే అవునంటున్నారు రాజకీయ పరిశీలకులు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ఒకరోజు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను �
ఎన్నికల బాండ్లపై ప్రత్యేక విచారణ జరిపించాలని, విచారణ పూర్తయ్యే వరకు బీజేపీ బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేయాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే డిమాండ్ చేశారు.