ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ మరో రాజకీయ కక్షపూరిత చర్య. కవిత బలమైన మహిళా నాయకురాలు. ఆమె అరెస్ట్పై ఆమెతో కలిసి పోరాడతా. బీజేపీ వ్యతిరేక స్వరాలను బెదిరించి లొంగదీసుకోవడంలో భాగమే ఈ అరెస్టులు.
ఎమ్మెల్సీ కవితను రాత్రికి రాత్రి అక్రమంగా అరెస్టు చేశారని, కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు కుమ్మక్కై రాజకీయ లబ్ధి కోసమే ఈ కుట్రకు పాల్పడ్డాయని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో �
దర్యాప్తు సంస్థల చర్యలకు, బీజేపీకి విరాళాలు ఇచ్చిన సంస్థలపై దాడులు, దర్యాప్తుకు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ ముమ్మాటికీ రాజకీయ కుట్ర అని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ, కవిత అరెస్ట్ను తీవ్రంగా ఖండించారు. రా జ
Mallikarjun Kharge | ఎలక్టోరల్ బాండ్ల పథకంపై ప్రత్యేకంగా దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు బీజేపీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలని అన్నారు.
PM Modi: రాబోయే జనరల్ ఎలక్షన్స్లో కేరళ ప్రజలు బీజేపీకి ఓటు వేస్తారని ప్రధాని మోదీ అన్నారు. కేరళలో కమలం వికసిస్తుందని అన్నారు. బీజేపీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. స్వామియే శరణం
Chidambaram : రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందనే విశ్వాసం ఆ పార్టీ సీనియర్ నేతల్లోనే వ్యక్తం కావడం లేదు. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేస్తున్న తీరు ఆ పార్టీ ద�
రెండు దశాబ్దాల కిందట ఆనాటి రహస్య రాజకీయ పోరులో పని చేస్తున్న నాయకుడొకరు ‘జారుడుబండ మీద’ అనే పుస్తకం రాశారు. ములుగు జిల్లా పరిషత్ చైర్మన్, దివంగత కుసుమ జగదీశ్తో పాటు కొంతమంది మిత్రులం కలిసి విలువైన ఆ ప�
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఈ వివరాలను ఈసీ వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. 13న బాండ్ల వివరాలను ఈసీకి ఎస్బీఐ అందించగా, 15న సాయంత్రం 5 గంటల్లోగా ఈ వివర
బీఆర్ఎస్ కదనభేరి సభ సక్సెస్తో ఎంపీ బండి సంజయ్కి ఓటమి భయం పట్టుకున్నదని, జన ప్రభంజనాన్ని చూసి గుండెల్లో దడ మొదలైందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని సీఎం రేవంత్రెడ్డి అభద్రతాభావంలో ఉన్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. గురువారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో డ
Arjun Singh quits TMC | పశ్చిమ బెంగాల్కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకుడు, ఎంపీ అర్జున్ సింగ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీలో తిరిగి చేరుతున్నట్లు గురువారం ప్రకటించారు. దీని కోసం ఢిల్లీ వెళ్తున్నట్ల
Janasena | ఏపీ రాజకీయాల్లో జనసేన పరిస్థితి ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. టీడీపీతో పొత్తులో భాగంగా జనసేన ఇప్పటికే చాలా నష్టపోయింది. కేవలం 24 సీట్లకే పరిమితమయ్యింది. ఇక బీజేపీ కూడా కూటమిలో చేరడంతో మరో మూడు సీట్�