ఓటు బ్యాంకు రాజకీయాలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ భయపడుతాయని, అందుకే ఎప్పుడూ ఎంఐఎం పక్షాన నిలబడతాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. బీజేపీ ఓటుబ్యాంకుకు భయపడే పార్టీ కాదని చెప్పారు. అమిత్షా మంగళవ
మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్పై బీజేపీ, కాంగ్రెస్ పార్టీ పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. మరోసారి మేయర్ పీఠం బీఆర్ఎస్ కైవసం చేసుకున్నది. ఈ సందర్భంగా మేయర్ దుర్గా
రాజ్యాంగం మారుస్తామంటూ వ్యాఖ్యానించిన ఎంపీ అనంత్హెగ్డేను బీజేపీ నుంచి బహిష్కరించాలని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్మాదిగ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
Sarath kumar | లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections) ముందు తమిళనాడులో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. తమిళ నటుడు ఆర్ శరత్ కుమార్ (Sarath kumar) తన పార్టీ ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి (AISMK) ని బీజేపీలో విలీనం చేశారు. తమిళనాడు బీజేప
Amit Shah | కాంగ్రెస్ అవినీతి, కుంభకోణాల పార్టీ అని కేంద్రమంత్రి అమిత్ షా ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో 12 లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే మేం చెప్పేది అవా�
Manohar Lal Khattar | హర్యానాలో లోక్సభ ఎన్నికల సీట్ల పంపకంపై బీజేపీ-జేజేపీ కూటమిలో విభేదాలు తలెత్తడంతో ముఖ్యమంత్రి (Haryana CM) పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ (Manohar Lal Khattar) మంగళవారం రాజీనామా ( resigns) చేశారు. సాయంత్రం 4 గంటలలోపు మనోహర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. డాక్టర్ పర్యవేక్షణలో గత రెండు రోజులుగా ఇంటి వద్దే చికిత్స తీసుకుంటున్నారు.ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా నయం అయ్యే అవకాశం ఉంద�
Manohar Lal Khattar | లోక్సభ ఎన్నికల ముందు హర్యానా రాష్ట్రంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి (Haryana CM) పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ (Manohar Lal Khattar) మంగళవారం రాజీనామా ( resigns) చేశారు.
Traffic Restrictions | కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సికింద్రాబాద్లోని ఇంపీరియల్ గార్డెన్స్లో జరిగే బీజేపీ సమావేశానికి హాజరుకానున్నారు. పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే మహిళా సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్�
మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్ పై పెట్టిన అవిశ్వాసం వీగి పోయింది. అవిశ్వాస సమావేశానికి 31 మంది హాజరుకావాల్సి ఉండగా, 29 మందే హాజరయ్యారు. దీంతో కోరం లేని కారణంగా అవిశ్వాసం �
తెలంగాణలోని బహుజనుల అస్తిత్వం కోసం ఆర్ఎస్పీ ఓ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కొంతమేరకు ప్రభావం చూపింది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ప్రభావం చూపే అవకాశం �