మహాభారత సంగ్రామానికి నగారా మోగింది. దేశంలోని పార్టీలన్నీ తమ తమ స్థాయికి తగ్గట్టుగా శంఖాలను పూరిస్తున్నాయి. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం అన్నిటికంటే ఒక రవ్వ ఎక్కువ సందడి చేస్తున్నది.
Lok Sabha Elections | బీహార్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి సీట్ల లెక్క తేలింది. రాష్ట్రంలోని మొత్తం 40 స్థానాలకుగాను అధికార ఎన్డీఏ కూటమి నుంచి బీజేపీ 17 స్థానాల్లో, ముఖ్యమంత్రి నితీశ్కుమార్ నేతృత్వంలోని జేడీయూ 16 స్థానాల్�
TMC : లోక్సభ ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్ను ఈసీ తొలగించడం పట్ల టీఎంసీ స్పందించింది. రాజకీయ లబ్ధి కోసం బీజేపీ ఈసీఐతో పాటు ఇతర సంస్ధలను వాడుకునేందుకు ప్రయత్నిస్తోంద�
lok sabha polls: బీహార్లో ఎన్డీఏ కూటమి మధ్య సీట్ల పంపకంపై డీల్ కుదిరింది. ఆ రాష్ట్రంలో లోక్సభకు బీజేపీ 17 స్థానాల నుంచి పోటీ చేయనున్నది. ఇక జేడీయూ 16 స్థానాలు, ఎల్జేపీ 5 స్థానాల నుంచి పోటీ చేయనున్నాయి.
Digvijaya Singh | బీజేపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ‘మనం ఒక శక్తితో పోరాడుతున్నాం.. ఆ శక్తిని అంతం చేద్దాం’ అంటూ రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీకి విమర్శనాస్త్రాలుగా మారాయి. తాము ప్రతి మహిళను శక్తి స్వరూ�
Prakash Raj | కేంద్రంలోని అధికార బీజేపీ (BJP)పై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘420’లు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో (Lok Sabha elections) 400 సీట్లు గెలుస్తామని అంటున్నారని, ఇవి అహంకారంతో కూడిన వ�
కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని విచ్చలవిడిగా వినియోగిస్తూ ప్రత్యర్థి నేతలను వేధింపులకు గురిచేస్తున్నదని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు గత కొంతకాలంగ�
లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో రాజకీయ పార్టీలు హామీలు, గ్యారెంటీలతో హోరెత్తించనున్నాయి. అయితే ఓటర్లు మాత్రం దేశంలోని ప్రధాన సమస్యలు, ఆయా అంశాలపై పార్టీల వైఖరిని నిశితంగా గమనిస్తున్నారు.
రాహుల్ గాంధీకి ఫండ్స్ పంపటానికి రాష్ట్రంలోని వ్యాపారులను సీఎం రేవంత్రెడ్డి బ్లాక్మెయిల్ చేస్తున్నారని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. వ్యాపారులను ఆయన బెదిరి
ఢిల్లీ ఎత్తులు చిత్తయ్యాయి. బీజేపీ విరచిత చిత్రం తిరగబడింది. బీఎస్పీతో బీఆర్ఎస్ పొత్తును విచ్ఛిన్నం చేసిన తెల్లారే బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సంచలన నిర్ణయాన్ని వెల్లడ�
బీఆర్ఎస్ దోపిడీ చేసిందన్న ప్రధాని మోదీ.. మరి తమ పార్టీ ఎంపీలనే ఎలా బీజేపీలోకి చేర్చుకున్నారని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్రెడ్డి సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అభివృద్ధి జరగక
వాట్సప్లో ‘వికసిత్ భారత్ సంపర్క్' పేరుతో ప్రజలకు వస్తున్న ఓ సందేశంపై రాజకీయ దుమారం రేగింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ ప్రచారానికి పాల్పడుతుందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
Rajendra Bhandari | లోక్సభ ఎన్నికల వేళ ఉత్తరాఖండ్లో బద్రీనాథ్ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజేంద్ర భండారీ కాంగ్రెస్ పార్టీకి హ్యాండిచ్చారు. ఈ మేరకు ఇవాళ ఉదయం ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఆ వెంటనే ఉత్తరాఖం�
Sanjay Raut | కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఈ దేశమే లేదని ఉద్ధవ్ థాకరే వర్గం శివసేన పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ అన్నారు. కాంగ్రెస్ నాయకత్వం లేకపోతే భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చేదే కాదని, శాస్త్ర సాం