Srinivas Goud | బీఆర్ఎస్ అంటే బహుజనుల రాష్ట్ర సమితి అని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. బహుజనులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్సే అని తెలిపారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా వాటన్నింటినీ తిరస్�
బీజేపీ రూపొందించబోయే మ్యానిఫెస్టోలో దివ్యాంగులకు ప్రాధాన్యం కల్పించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డికి అఖిల భారత దివ్యాంగుల హకుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశా�
Etala Rajender | రేవంత్ రెడ్డి నీకు నిజంగా దమ్ముంటే మల్కాజిగిరి ప్రాంతం వాడినే ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టు, బయటివాడిని నిలబెడితే నీ సంగతి చెప్తా అని ఈటల రాజేందర్ హెచ్చరించారు.
Srinivas Goud | తాను బీజేపీలోకి చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. తాను బీజేపీలో చేరుతున్నాననడం అవాస్తవమని స్పష్టం చేశారు. గుడికి వెళ్తే బీజేపీలో చేరినట్ట
BJP | సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి భారీ షాక్ తగిలింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన ఎన్ శ్రీగణేష్ పార్టీని వీడారు.
Taranjit Singh Sandhu: గతంలో అమెరికాకు భారతీయ అంబాసిడర్గా చేసిన తరన్జిత్ సింగ్ సంధూ ఇవాళ బీజేపీలో చేరారు. లోక్సభ ఎన్నికల్లో ఆయన ఆ పార్టీ తరపున పంజాబ్లోని అమృత్సర్ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్�
బీఆర్ఎస్ నాయకురాలు కవిత కేసునే గమనించండి. ఢిల్లీ ప్రభుత్వ మద్యం విధానం కేసులో ఆమె నిందితురాలు. ఆ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా మరికొందరిని నిందితు�
లోక్సభ ఎన్నికల నగారా మోగడంతో దేశంలో రాజకీయ వేడి పెరిగింది. పొత్తులు, సీట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపికలు, ప్రచార వ్యూహాలపై పార్టీలు ఇప్పటికే తలమునకలయ్యాయి.
రండి.. పార్టీలో చేరండి.. టికెట్లు పుచ్చుకోండి.. బీజేపీలో ప్రస్తుతం ఇదే జరుగుతున్నది. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు గాను బీజేపీ ఇప్పటి వరకు 15 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. వీరిలో ఏడుగురు జంపింగ్ న�
తెలంగాణను 60 ఏండ్ల పాటు కాంగ్రెస్ పార్టీ దోచుకున్నదని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని గీతా విద్యాలయ క్రీడా మైదానంలో సోమవారం బీజేపీ నిర్వహించిన విజయ సంక ల్ప సభలో మోదీ మాట్లా�
ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పార్లమెంట్లో అడుగుపెట్టేందుకు భారమైన ఏనుగు అంబారీని వీడి మ రింత వేగంగా చేరేందుకు కారెక్కారు. బీఆర్ఎస్ అ ధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో సోమవారం గులాబీ దండ
ఈ సారి ఎండాకాలం లోక్సభ ఎన్నికలతో మరింత వేడెక్కనుంది. రాజకీయ పార్టీల పోటాపోటీ కార్యక్రమాలు, అభ్యర్థుల ప్రకటనలతో ప్రచార ప్రక్రియ ఊపందుకుంటున్నది. ఇప్పటికే వరంగల్, మహబూబాబాద్కు అభ్యర్థులను ప్రకటించి బ