రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వస్తారనే ప్రశ్న కంటే బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయనే చర్చే ఎక్కువగా సాగుతున్నది. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజుల్లో ఏమేం చేయాలనుకుంటున్నార�
దక్షిణాది రాష్ర్టాల్లో ఆదాయం ఎక్కువ జనాభా తక్కువ, ఉత్తరాది రాష్ర్టాల్లో ఆదాయం తక్కువ జనాభా ఎక్కువ. పన్నుల రూపంలో దక్షిణాదిలో వసూలు చేసే సొమ్మును కేంద్రం ఎక్కువగా ఖర్చుపెట్టేది ఉత్తరాదిలోనే. ఇది వ్యవస్�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి కేంద్ర మంత్రి పదవిలో ఉండి మత ఛాందస్థుడిలా, మత విద్వేషిలా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీ�
లోక్సభ ఎన్నికల ముంగిట తమిళనాడులో పెద్ద ఎత్తున నగదు పట్టుబడింది. బీజేపీ తిరునల్వేలి లోక్సభ అభ్యర్థి నాయనార్ నాగేంద్రన్ మద్దతుదారులుగా భావిస్తున్న ముగ్గురు వ్యక్తుల నుంచి ఎన్నికల అధికారులు రూ.4 కోట్
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ పెద్దపెల్లి ఎంపీ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు పిలుపునిచ్చారు. సోమ
బీజేపీ నేత, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పై ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ప్రముఖ లింగాయత్ స్వా మీజీ, శిరహటి ఫక్కీరేశ్వర మఠానికి చెందిన ఫకీర దింగాళేశ్వర స్వామి సోమవారం ప్రకటించా రు. లింగాయత్ మఠా�
కేంద్ర మంత్రి శాంతను ఠాకూర్కు లష్కరే తాయిబా నుంచి బెదిరింపు లేఖ వచ్చింది. ఎన్నార్సీని అమలుచేస్తే దేశం మొత్తాన్ని తగలబెడతామని, ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని అందులో హెచ్చరించారు.
Haryana | లోక్సభ ఎన్నికల తరుణంలో బీజేపీకి కేంద్ర మాజీ మంత్రి, హర్యానా నేత బీరేంద్ర సింగ్ (78) షాక్ ఇచ్చారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ, తాను, తన సతీమణి, మాజీ ఎమ్మెల్యే ప్రేమలత సింగ్ బీజేపీకి రాజీనామా చేసిన
బీజేపీ మల్కాజిగిరి ఎంపీ అభ్య ర్థి ఈటల రాజేందర్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్, మానవ హక్కుల కమిషన్, డీజీపీకి ఈటల దళి త బాధితుల సంఘం అధ్యక్షుడు తిప్పారపు సంపత్ సోమవారం ఫిర్య
Birender Singh: హర్యానాలో కమల దళానికి షాక్ తగిలింది. ఆ రాష్ట్రానికి చెందిన సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి బీరేందర్ సింగ్.. ఇవాళ బీజేపీ పార్టీకి గుడ్బై చెప్పారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వ
Maneka Gandhi | ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్ (Pilibhit) సిట్టింగ్ ఎంపీ వరుణ్ గాంధీ (Varun Gandhi)కి బీజేపీ (BJP) టికెట్ నిరాకరించడంపై ఆయన తల్లి మేనకా గాంధీ మరోసారి స్పందించారు.
RS Praveen Kumar | తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ద్రోహులకు మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి అని బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ కావాలి.. ప్రపంచ పటంలో కనిపించాలని గ
లోక్సభ ఎన్నికల్లో ఏ నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలో తెలియక రాష్ట్ర బీజేపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రధాని నరేంద్రమోదీ నామాన్ని జపించడమే తప్ప మరే ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్ల�
ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలను తమ పార్టీలో చేర్చుకోవడంలో కాంగ్రెస్, బీజేపీ దొందూదొందేనని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎద్దేవా చేశారు.