కేంద్రంలో రెండు సార్లు అధికారం చేపట్టిన బీజేపీ పరిస్థితి ఇక్కడ మాత్రం అయోమయంగానే ఉన్నది. శుక్రవారం విడుదల చేసిన నాలుగో జాబితాలోనూ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి పేరు ఖరారు చేయకపోవడం ఆ పార్టీ దుస్థితికి �
మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ అశోక్గౌడ్, వైస్ చైర్మన్ నయీమొద్దీన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ అన్న�
ఒడిశా లో బీజేపీ, బీజేడీ పొత్తుపై సస్పెన్స్కు తెరపడింది. ఈ లోక్సభ, అసెంబ్లీ ఎ న్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చే స్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మ న్మోహన్ సమాల్ శుక్రవారం స్పష్టం చేశారు. సీఎం నవీన�
Harish Rao | మద్యం పాలసీ కేసులో ఈడీ, సీబీఐ వ్యహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ స్పందిస్తున్న తీరుకు పూర్తి వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న
Himachal MLAs | హిమాచల్ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై నీలినీడలు కమ్ముతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికల సందర్భంగా పార్టీ విప్ను ధిక్కరించి ఎన్డీఏ అభ్యర్థిక�
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నికలంటే భయపడుతున్నదని ఢిల్లీ విద్యాశాఖ మంత్రి ఆతిశీ (Atishi) ఆరోపించారు. ఎన్నికలు సమీపించడంతో కేజ్రీవాల్ను (Arvind Kejriwal) నేరుగా ఎదుర్కోలేక దర్యాప్తు సంస్థలతో అరెస్టు చేయించార
ఏడున్నర దశాబ్దాల స్వాతంత్య్ర భారతదేశ ఎన్నికల రాజకీయాల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రతియేటా ఎన్నో రాజకీయ పార్టీలు పోటీపడుతున్నా�
తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం నిబద్ధతతో పనిచేసే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ అన్నారు. దుండిగల్ మున్సిపాలిటీ, గండిమైసమ్మలోని ‘మేడ్చల్ జిల్ల�
దేశంలో సుదీర్ఘకాలంపాటు అధికారంలో ఉన్న రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికీ అన్ని నియోజకవర్గాల్లో తమ సొంత అభ్యర్థులను నిలబెట్టుకోలేని దుస్థితిని ఎదుర్కొంటున్నాయి.
ఇటీవల తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెన్నై సౌత్ లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. గురువారం విడుదల చ
EC | ప్రభుత్వ విజయాలను ప్రచారం చేసేందుకు వికసిత్ భారత్ సంపర్క్ కార్యక్రమం కింద ప్రజలకు బల్క్ వాట్సాప్ మెసేజ్లను పంపటం తక్షణమే నిలిపేయాలని కేంద్రాన్ని ఎన్నికల సంఘం గురువారం ఆదేశించింది. దీనిపై ఎన్న