కాంగ్రెస్ పాలనలో రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (MLA Jagadish Reddy) అన్నారు. నీళ్లు లేక వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు.
ప్రధాని మోదీపై తమిళనాడు మంత్రి, డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) విరుచుకుపడ్డారు. అభివృద్ధి విషయంలో రాష్ట్రంపై ఆయన నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని విమర్శించారు. ఇకపై మోదీని 28 �
Karnataka | కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ 40 మంది ఎమ్మెల్యేలతో కలిసి తమ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధం�
Revanth Reddy | రాష్ట్రంలో బీజేపీ బలమే సీఎం రేవంత్రెడ్డి అని కాంగ్రెస్ పార్టీలో ఓ వర్గం జోరుగా ప్రచారం చేస్తున్నది. పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి బరిలో దిగే అభ్యర్థులు, వారిని ఎంపిక చేయటంలో రేవంత్రెడ�
కేంద్రంలో మళ్లీ బీజేపీ గెలిస్తే రాజ్యాంగం రద్దవుతుందని, ఇదే విషయాన్ని బీజేపీ నాయకులు చెప్తున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. 400 సీట్లలో బీజేపీని గెలిపించండి.. రాజ్య�
కేంద్ర ప్రభుత్వానికి, దర్యాప్తు సంస్థలకు మధ్య ఎలాంటి సంబంధం ఉండదని కేంద్రమంత్రి కిషన్రెడ్డి చెప్పారు. అయినా కూడా ఈ విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, టీఎంసీ పార్టీలు బీజేపీని విమర్శించడం తగదని తెలిపారు.
హిమాచల్ ప్రదేశ్లో రాజకీయ సంక్షోభం ముదురుతున్నది. ఆరుగురు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు శనివారం బీజేపీలో చేరారు. సుఖు నేతృత్వంలోని ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి స్తంభించిందని వారు ఆరోపించారు.
disqualified Congress MLAs | అనర్హత వేటు పడిన హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. శనివారం ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, హిమాచల్ మాజీ సీఎం జై రామ్ ఠాకూర్ �
Siddaramaiah | భారతీయ జనతా పార్టీపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు.
అరెస్టుల పర్వం మొదలై రెండేండ్లవుతున్నా అసలు ఆ మద్యం స్కాం ఏమిటో, ఎవరు, ఏం నేరం చేశారో ఇప్పటివరకు ఈడీ నిరూపించలేదు. ఇతర పార్టీల్లో ఉన్న నాయకులపై బీజేపీ గతంలో తీవ్రమైన ఆరోపణలు చేసి.. ఈడీతో దాడులు చేయించింది.
సీఎం రేవంత్రెడ్డి గేట్లు ఎత్తే రాజకీయం మాని, రాష్ర్టానికి విద్యుత్తు సరఫరా చేసే సంగతిని చూడాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడ
వివిధ విభాగాల మధ్య నియంత్రణలు, సమతుల్యతల సూత్రంపై రాజ్యాంగం పనిచేస్తుంది. శాసనసభకు కార్యనిర్వాహక వర్గం జవాబుదారీగా ఉంటుంది. రాజ్యంలోని ఈ రెండు శాఖలను స్వతంత్ర న్యాయవ్యవస్థ పర్యవేక్షిస్తుంది. ఎన్నికల క
ఢిల్లీ మద్యం పాలసీ కేసుపై సీఎం రేవంత్రెడ్డి తీరు బీజేపీకి బీ-టీమ్ లీడర్లా ఉన్నదని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రా వు ఆరోపించారు. ఆయన వ్యవహార శైలి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ తీరుకు వ్యతిరేకంగ