Janardhana Reddy | కల్యాణ రాజ్య ప్రగతి పక్ష (Kalyana Rajya Pragathi Paksha) పార్టీ వ్యవస్థాపకుడు గాలి జనార్దన్ రెడ్డి (G Janardhana Reddy) తాజాగా భారతీయ జనతా పార్టీ (BJP) లో చేరారు.
లోక్సభ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను బీజేపీ (BJP) విడుతల వారీగా ప్రకటిస్తున్నది. తాజాగా మరో 111 మందితో జాబితాను విడుదల చేసింది. అందులో గోవా నుంచి ఓ మహిళకు ఎంపీ టికెట్ ఇచ్చింది.
ప్రధాని మోదీ ఎక్కడికెళ్లినా “ఈ సారి 400కుపైనే” అంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 370 స్థానాలు, ఎన్డీయేకి 400కుపైగా స్థానాలు ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కేంద్రమంత్రి కిషన్రెడ్డిని సైతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జీ జగదీశ్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కేసులో కిషన్రెడ్డికి సైతం భాగస్�
ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో బీఆర్ఎస్లో జోష్ నెలకొంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని రెండు సిట్టింగ్ స్థానాలను గెలిపించుకోవడంతో పాటు ఇతర పార్లమెంట్ స్థానాల గెలుపే లక్ష్యంగా పార్టీ కార్యాచ
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను కాంగ్రెస్ సర్కారు నెరవేర్చాలని, హామీలు అమలు చేయకుండా తప్పించుకోవాలని చూప్తే ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు అన్నారు. ఆద
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజలను మభ్యపెట్టిందని, 420 హామీలు ఇచ్చి మోసం చేసిందని జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీపాటిల్ విమర్శించారు. ఆదివారం మండలంలోని న్యామతాబాద్ గ్రామ శివారులోని సన్రైజ్�
BJP Candidates | ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అభ్యర్థుల (BJP Candidates) పేర్లను అధిష్టానం ఖరారు చేసింది. టీడీపీ, జనసేనతో పొత్తుల్లో భాగంగా బీజేపీ ఆరు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుంది.
Tamil Nadu Minister | ప్రధాని మోదీని అవమానించేలా తమిళనాడు మంత్రి వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ మండిపడింది. ఆ మంత్రికి వ్యతిరేకంగా విమర్శలు చేసింది. అలాగే ఎన్నికల సంఘం (ఈసీ)కి ఫిర్యాదు చేస్తామని పేర్కొంది.