TN Elections | తమిళ రాజకీయాలు కొత్త మలుపు తీసుకుంటున్నాయి. ఆరు దశాబ్దాలుగా ద్రవిడవాద పార్టీల మధ్యనే సాగిన రాజకీయ పోటీ ఈసారి భిన్న భావజాలాల మధ్య పోరుగా మారింది. ఇంతకాలం అయితే డీఎంకే, కాకపోతే అన్నా డీఎంకే అంటూ సాగి�
Harish rao | బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటయ్యాయన్న ప్రచారంలో నిజం లేదని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీమంత్రి హరీశ్రావు స్పష్టంచేశారు. అదే నిజమైతే కవిత ఎందుకు అరెస్ట్ అయ్యేవారని ప్రశ్నించారు. తమతో కలిసి రాలేదనే కవి�
లోక్సభ ఎన్నికల ముంగిట కాంగ్రెస్లో గందరగళం నెలకొన్నది. నిజామాబాద్ లోక్సభ అభ్యర్థిత్వం ఖరారుపై అంతులేని సందిగ్ధత కొనసాగుతున్నది. బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకు పోతుండగ�
పంజాబ్లో లోక్సభ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తున్నట్టు బీజేపీ మంగళవారం ప్రకటించింది. శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ)తో పొత్తు చర్చలు విఫలమైనట్టు పరోక్షంగా తెలిపింది. 13 లోక్సభ స్థానాలున్న పంజాబ్ల�
రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టేందుకు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తనపై బుదరజల్లే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శరణ్ చౌదరి ఎవరో తనకు తెలియదని, ఓ ఎన్నారైని మోసం చేసి�
గులాబీ అడ్డా అయిన మెదక్ ఎంపీ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి సత్తాచాటుదామని క్యాడర్కు మాజీ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన
Harish Rao | మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట అని, ఇక్కడ గెలుపు గులాబీ జెండాదే అని హరీశ్రావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ గెలవాలి.. తెలంగాణ నిలవాలి అనే నినాదంతో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేయా�
Congress MP | లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేత, సిట్టింగ్ ఎంపీ రణ్వీత్ సింగ్ బిట్టూ బీజేపీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ
KTR | పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి తన ముఠాతో బీజేపీలోకి జంప్ అవుతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ దేశంలో కాంగ్రెస్ 40 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు. ఇక ఆ తర్వాత వెంట
Punjab: పంజాబ్ బీజేపీ చీఫ్ సునిల్ జఖార్ కీలక ప్రకటన చేశారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. పార్లమెంటరీ ఎన్నికల కోసం శిరోమణి అకాలీదళ్తో �