ఇందిరమ్మ పాలన అంటే మతోన్మాదాన్ని ప్రోత్సహించడం, అక్రమ అరెస్టులు, కేసులతో నోరు నొకడమా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చెంగిచెర్ల ఘటనలో బాధితు�
దేశంలో సార్వత్రి క ఎన్నికలు నిర్వహిస్తున్నది ఈసీ కా దు ఈడీ అని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ మండిపడ్డారు. తె లంగాణ భవన్లో గురువారం క్రిషాంక్ మీడియాతో మాట్లాడారు. గత కొద్దిరోజుల్లో అనేకమంది ప్రతిపక్�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలో ఇటీవల జరిగిన చెంగిచెర్ల దాడి ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సోలంకి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని బీ�
దేశ న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లు తీసుకొచ్చి, న్యాయస్థానాల ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కొన్ని స్వార్థమూకలు కుట్రకు తెగబడుతున్నాయని సీనియర్ న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బత�
దేశంలోనే అత్యంత ధనవంతురాలైన హర్యానా మాజీ మంత్రి సావిత్రి జిందాల్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆమె కుమారుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త నవీన్ జిందాల్ ఇప్పటికే పార్టీ మారి బీజేపీలో చేరడంతో తాన�
RS Praveen Kumar | కాంగ్రెస్ నేత వివేక్ వెంకటస్వామి కుటుంబానికి పేద ప్రజల బాధలు తెలియవని నాగర్కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. ఆస్తులు కాపాడుకోవడం వివేక్ వెంకటస్వామి కుటుంబ
Navneet Rana | మహారాష్ట్రకు చెందిన స్వతంత్ర ఎంపీ నవనీత్ రాణా (Navneet Rana) బీజేపీలో చేరింది. అమరావతి ఎంపీ అయిన ఆమె బుధవారం రాత్రి నాగ్పూర్లో బీజేపీ రాష్ట్ర చీఫ్ చంద్రశేఖర్ బవాన్కులే, ఇతర నేతల సమక్షంలో ఆ పార్టీ సభ్యత్�
MLA Rajasingh | గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్ అయ్యారు. ఇటీవల అల్లర్లు చోటు చేసుకుకున్న చెంగిచెర్లకు గురువారం సాయంత్రం వెళ్తానని రాజాసింగ్ ప్రకటించారు. దీంతో ఆయన ఇంటి వద్ద పోలీసులు భ
రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తున్నదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. ఢిల్లీ పెద్దలకు రాష్ట్రం నుంచి ముడుపులు పంపిస్తున్నారని, వారి చేతిల�
మహారాష్ట్రలోని అమరావతి లోక్సభ స్థానం నుంచి నవనీత్ రాణాను బీజేపీ పోటీకి దింపింది. 2019లో ఇదే స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నవనీత్ రాణా లోక్సభకు ఎన్నికయ్యారు. అలాగే చిత్రదుర్గ లోక్సభ స్థానం నుంచి కర
న్యాయపరమైన చిక్కులతో ఇబ్బంది పడుతున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సొంత పార్టీ నుంచి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. పంజాబ్లో ఆ పార్టీకి గల ఏకైక ఎంపీ సుశీల్ కుమార్ రింకు, ఎమ్మెల్యే శీతల్ అంగురల్ �
Varun Gandhi | గాంధీ - నెహ్రూ కుటుంబ వారసుడు, బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ రాజకీయ భవిష్యత్తు గందరగోళంలో పడింది. సిట్టింగ్ ఎంపీ అయినప్పటికీ వరుణ్ గాంధీకి బీజేపీ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా ప�