‘మిస్టర్ రేవంత్రెడ్డి ఖబడ్దార్.. నీ కథేందీ.. నోటికొచ్చిన ట్టు మాట్లాడితే సహించం.. వ్యక్తిగత విమర్శలు మానుకో’.. అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ హెచ్చరించారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 400కు పైగా ఎంపీ సీట్లు గెల్చుకోవాలని పెట్టుకున్న లక్ష్యాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎద్దేవా చేశారు. 400 కాదు, కనీసం 200 స్థానాల్లో అయినా గె
పార్లమెంట్ ఎన్నికల్లో తనను ఆశీర్వదిస్తే ఇంతవరకు ఏ ఎంపీలు చేయలేని పనులు చేసి చూపిస్తానని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేస�
ప్రతిపక్ష నేతలను ప్రలోభాలకు గురిచేసి లొంగదీసుకోవడం.. లేదం టే ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థల పేరిట భయభ్రాంతులకు గురిచేయడం.. వినకుంటే అరెస్టు చేసి జైలులో పెడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుయుక్తు�
Mallikarjun Kharge | దేశంలోని అధికార బీజేపీ (BJP) పై, దాని మాతృసంస్థ ఆరెస్సెస్ (RSS) పై కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో జరిగిన ఇండి�
Mamata Banerjee | పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి బీజేపీపై మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల్లో 400కు పైగా సీట్లు గెలుస్తామని బీజేపీ చెబుతోందని, అయితే 200 మార్కును దాటాలని ఆ పార్టీకి తాను సవాల్ చేస్తున్నానని అన్�
రాష్ట్రంలో బీజేపీకి సొంత నేతల నుంచే సహాయ నిరాకరణ ఎదురవుతున్నది. కొన్నిచోట్ల వలస నేతలకు టికెట్లు ఇవ్వడంతో ఆయా నియోజకవర్గాల్లో అప్పుడే అసమ్మతి మొదలైంది. కొందరు నేతలు బహిరంగంగానే తమ నిరసనను వ్యక్తం చేస్త�
బీజేపీ మైనార్టీ వ్యతిరేక చర్యలకు బీఆర్ఎస్ మద్దతు ఇస్తున్నదని పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే టీ రామ్మోహన్రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 48 గంటల్లో పడగొడతామన్న కేసీఆర్, కేటీఆర్, హరీశ్రా
రోహింగ్యాలకు, బంగ్లాదేశ్ ముస్లింలకు అభ్యర్థిగా జీవన్రెడ్డి పోటీ చేస్తున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలో శనివారం నిర్వహించిన బీజేపీ ముఖ్యకార్యకర్�
Pocharam Srinivas Reddy | ప్రజలను మోసం చేస్తున్న కాం గ్రెస్, బీజేపీలకు పార్లమెంట్ ఎన్నికల్లో దిమ్మతిరిగేలా ప్రజలు తీర్పు చెప్పాలని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం సంగారెడ్�