ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో తలెత్తిన వివాదంలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి మానసిక వేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కార్పొరేటర్తో పాటు మరో మహిళ వేదింపులకు గురి చేయడంతోనే తన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడం
లోక్సభ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో వివిధ పార్టీల నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అయితే, పంజాబ్లోని పలు గ్రామాల్లో ప్రచారానికి వెళ్తున్న బీజేపీ నేతలకు వింత పరిస్థితులు ఎదురవుతున్నాయి.
ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకు పోతున్నది. అభ్యర్థుల ఖరారు నుంచి మొదలు ప్రచారపర్వం దాకా మిగతా పార్టీలకు అందనంత స్పీడ్లో ‘కారు’ దూసుకెళ్తున్నది. మరోవైపు, కాంగ్రెస్, బీజేపీ పూర్తిగా వెనుకబడ్డాయి. ర�
ఒక పార్టీలో గెలిచినవారు ఎవరైనా మరో పార్టీలోకి వెళ్తే, వారిని రాళ్లతో కొట్టి చంపాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారని, ఇప్పుడు ఆయనే ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు కండువాలు కప్పుతున్నా�
ఢిల్లీ అసెంబ్లీలో అధికార ఆప్ ఎమ్మెల్యే రితురాజ్ ఝా సోమవారం కేంద్రంలోని బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆప్ పార్టీని వీడి తనతో పాటు మరో 10 మంది ఎమ్మెల్యేలను తెచ్చి బీజేపీలో చేర్చితే ఒక్కొక్కరికీ రూ.25 కోట�
పార్టీ ఫిరాయింపుల విధానానికి సీపీఐ పూర్తి వ్యతిరేకమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చెప్పారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల సభ్యత్వం వెంటనే రద్దయ్యేలా చట్టాలను కఠినతరం చేయాలని చెప్�
దేశ యువతను, విద్యార్థులను మోసం చేసిన బీజేపీని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిద్దామని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు వలి ఉల్లా ఖాద్రీ, ప్రధాన కార్యదర్శి కే ధర్మేంద్ర పిలుపునిచ్చారు.
AAP MLA Alleges Poaching Attempt | బీజేపీలో చేరితే ఐదు కోట్లతోపాటు లోక్సభ సీటు తనకు ఆఫర్ చేసినట్లు ఆప్ ఎమ్మెల్యే ఆరోపించింది. బీజేపీ కార్యకర్తగా పేర్కొన్న వ్యక్తి ఈ మేరకు తనకు ఫోన్ చేశాడని ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసుల
Anubhav Mohanty | ఒడిశాలో అధికార బీజేడీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ, సినీ నటుడు అనుభవ్ మొహంతి బీజేపీలో చేరాడు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్ నాయకుల సమక్ష
ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు వారంతా అవినీతిపరులు. పార్టీలోకి వచ్చాక వారే ఆదర్శవంతులు. అవతలి పార్టీలో ఉంటే వారిపై నిందారోపణలు. కాషాయ కండువా కప్పుకున్నాక వారికే నీరాజనాలు. లోక్సభ ఎన్నికల వేళ బీజేపీ మార్క్�
లోక్సభ ఎన్నికల వేళ తమిళనాడులో కచ్చైతీవు ద్వీపంపై రాజకీయ రగడ రేగింది. కేంద్రంలోని గత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఈ దీవిని శ్రీలంకకు అప్పగించిందని ప్రధాని మోదీ ఆదివారం ఒక మీడియా కథనాన్ని ఉటంకిస్
‘మిస్టర్ రేవంత్రెడ్డి ఖబడ్దార్.. నీ కథేందీ.. నోటికొచ్చిన ట్టు మాట్లాడితే సహించం.. వ్యక్తిగత విమర్శలు మానుకో’.. అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ హెచ్చరించారు.