కేంద్రంలోని బీ జేపీ ప్రభుత్వంపై కేరళ సీఎం విజయన్ మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశ లౌకిక, ప్రజాస్వామిక విధానాన్ని మోదీ సర్కార్ ప్రమాదం లో పడేస్తున్నదని శనివారం విమర్శించారు.
Star Campaigner List | మహారాష్ట్రలో అధికారంలో ఉన్న సీఎం ఏక్నాథ్ షిండే శివసేన, బీజేపీ జారీ చేసిన ‘స్టార్ క్యాంపెయినర్ లిస్ట్’ పై శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ రెండు పార్టీలు ప్రజాప్రాతిన
Tejaswini Gowda | కర్ణాటకకు చెందిన బీజేపీ నాయకురాలు తేజస్విని గౌడ (Tejaswini Gowda) కాంగ్రెస్ పార్టీలో చేరారు. నెల కిందట ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన ఆమె తిరిగి సొంతగూటికి చేరుకున్నారు.
BJPs Wayanad Candidate | కేరళ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఆ పార్టీ వయనాడ్ అభ్యర్థి కే సురేంద్రన్పై 242 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇందులో 237 కేసులు శబరిమల నిరసనలకు సంబంధించినవే కావడం విశేషం.
వచ్చే లోక్సభ ఎన్నికల్లో 400కుపైగా స్థానాల్లో విజయం సాధించాలని ప్రధాని నరేంద్రమోదీ బీజేపీ శ్రేణులకు లక్ష్యాన్ని నిర్దేశించగా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. పార్టీ అధిష�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను ఓడించి రాజకీయంగా తనను బలహీనపరిచే కుట్ర జరుగుతున్నదని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరోపించారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక బీఆర్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ అరెస్టు రాజకీయ కుట్రలో భాగమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ఉండటమే అందుకు ప్రధాన కారణమనే
దేశంలో ప్రతిపక్షాలన్నీ బలహీనంగా ఉన్నాయని, ఇదే ప్రధాని నరేంద్రమోదీకి బలంగా మారిందని సీనియర్ జర్నలిస్టు, సీ-ఓటర్స్ రిసెర్చ్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుతాను గురు అన్నారు. ‘ఇండియా టు భారత్' �
కాంగ్రెస్ పార్టీకి ఐటీ శాఖ మరోసారి గట్టి షాక్ ఇచ్చింది. రూ.1800 కోట్లకు పన్ను నోటీసులిచ్చింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత వివేక్ తంఖా శుక్రవారం వెల్లడించారు. 2017-18 అలాగే 2020-21 సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వ
మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ బీజేపీకి రాజీనామా చేశారు. తనకు పెద్దపల్లి టికెట్ ఇవ్వనందుకు నిరసనగా పార్టీని వీడుతున్నట్టు ఆయన వెల్లడించారు.
వరద కాలువకు నీటిని విడుదల చేసి, ఎండిపోతున్న పంటలను కాపాడాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం క రీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల వరద కాలువ వద్ద జగిత్యాల-కరీంనగర్ జాతీయ రహదారిపై రైతులతో క�
Praful Patel | బీజేపీతో కలిసి ఉన్న ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం నేత ప్రఫుల్ పటేల్ ఎలాంటి తప్పు చేసినట్లు సాక్ష్యాలు లేవని సీబీఐ తేల్చింది. ఎయిర్ ఇండియాకు విమానాలు లీజు ఇవ్వడంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల కేసు ముగి�
Congress Party: ఆదాయపన్ను శాఖకు బీజేపీ సుమారు 4600 కోట్ల పెనాల్టీ కట్టాల్సి ఉందని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఆ అమౌంట్ను వసూల్ చేసేందుకు బీజేపీకి ఐటీశాఖ డిమాండ్ నోటీసు ఇవ్వాలని కాంగ్రెస్ నేత అజయ్ మా