రాముడిని మొక్కుదాం.. బీజేపీని తొక్కుదాం అని ప్రజలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం వికారాబాద్లోని గౌలీకార్ ఫంక్షన్ �
అసెంబ్లీ ఎ న్నికల్లో ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు. వ్యవసాయ రంగానికి సంబంధించి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నల్ల చట్టాలను �
Telangana | పార్లమెంట్ ఎన్నికల వేళ సంగారెడ్డి జిల్లాలో బీజేపీ అంతర్గత సమస్యలతో సతమవుతున్నది. కీలకమైన ఈ ఎన్నికల వేళ ఆ పార్టీ ముఖ్యనేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. గ్రూపు రాజకీయాలు కమలం పార్టీని తీవ్రంగా కలవ
కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తూ ప్రముఖ బాక్సర్ విజేందర్ సింగ్ బుధవారం బీజేపీలో చేరారు. 2019లో కాంగ్రెస్లో చేరిన ఆయన దక్షిణ ఢిల్లీ లోక్సభ స్థానం నుంచి పొటీ చేసి పరాజయం పాలయ్యారు. మథుర లోక్సభ స్థానం ను�
రానున్న పార్లమెంట్ ఎన్నికలు దేశ భవిష్యత్కు కీలకమని, బీజేపీ మళ్లీ గెలిస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన స్థానిక రెడ్హౌస్ల�
‘కాంగ్రెస్ నేతలు వంద రోజుల్లో హామీలను అమలు చేయకపోగా అబద్ధాలు మాట్లాడుతున్నరు. ఒక్క హామీ కూడా అమలు చేయడం లేదు. ఆరు గ్యారెంటీల అమలుపై బహిరంగ చర్చకు సిద్ధమా?’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు మంత్రులక�
Trinamool's poster dig at BJP | పశ్చిమ బెంగాల్లో రెండు కీలక స్థానాల్లో అభ్యర్థులను బీజేపీ ఇంకా తేల్చలేదు. ఆ రాష్ట్రంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) దీనిపై వినూత్నంగా విమర్శించింది. బీజేపీకి ‘అభ్యర్థులు కావాలి’ అ�
KTR | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి నిప్పులు చెరిగారు. నీ ఫెవరేట్ డైలాగ్ ఉంది కదా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ చురకలంటించారు.
KTR | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పరిపాలన తన చేతుల్లో లేదని రేవంత్ రెడ్డి మాట్లాడడం చాలా చిల్లరగా ఉందని కేటీఆర్ మండిపడ్డారు.
Loksabha Elections 2024 : కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికలకు ముందు గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ నేత, బాక్సర్ విజేందర్ సింగ్ బుధవారం బీజేపీలో చేరారు.
KTR | చేవెళ్ల ఎంపీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ పడుతున్న రంజిత్ రెడ్డితో పాటు పట్నం మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేశారని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. వీ�
KTR | పార్లమెంట్ ఎన్నికల్లో రాముడికి మొక్కుదాం.. బీజేపీని తొక్కుదాం.. అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాముడి పేరు చెప్పి రాజకీయంగా లాభం పొందేందుకు బీజేపీ ప్ల
Defamation Notice: ఢిల్లీ మంత్రి అతిషికి బీజేపీ పరువునష్టం నోటీసు జారీ చేసింది. ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. బీజేపీలో చేరాలని, లేదంటే అరెస్టు తప్పదనని ఓ కాషాయ పార్టీ న
Sushil Modi | బీజేపీ సీనియర్ నేత, ఎంపీ సుశీల్ మోదీ (Sushil Modi) బుధవారం సంచలన ప్రకటన చేశారు. తాను గత ఆరు నెలలుగా క్యాన్సర్ (cancer)తో పోరాడుతున్నట్లు వెల్లడించారు.