DK Aruna | రైతులకు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తావు..మిస్టర్ రేవంత్రెడ్డి ఆన్సర్మీ అంటూ బీజేపీ నేత డీకే అరుణ మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటినప్పటికీ ఆరు గ్యారంటీలను ఇంకా అమలు చేయలేదని మండ�
KTR | సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ మన దేశ ప్రధానులని ఓ ఇద్దరు బీజేపీ లీడర్స్ పేర్కొన్నారు. వీరి అజ్ఞానానికి దేశ ప్రజలందరూ నివ్వెరపోతున్నారు. ఇక ఆ ఇద్దరు బీజేపీ లీడర్స్పై బీఆర్ఎస్ వర్కింగ�
Bhatti Vikramarka | కుల, మత, వర్గాల పేరుతో దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న బీజేపీని లోక్సభ ఎన్నికల్లో ప్రజలు ఓడించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏకైక దికు క
Telangana | ‘ఈసారి లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు మేమే గెలుస్తాం’.. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు చేస్తున్న భీకర ప్రకటనలు ఇవి. సుదీర్ఘకాలం దేశాన్ని పాలించిన ఆ జాతీయ పార్టీలకు పోటీలో దిగేందుకు అభ్యర్�
Mahua Moitra | లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు సాధిస్తామని చెప్తున్న బీజేపీ ఎందుకు భయపడుతున్నదని, హేమంత్ సొరేన్, కేజ్రీవాల్ను ఎందుకు అరెస్టు చేసిందని తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మొయిత్ర ప్రశ్నించారు. తన కోసం ఈ�
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు తీసుకొచ్చిన మద్యం బాటిళ్లను చోటా మోటా నాయకులు పక్కదారి పట్టించినట్లు సమాచారం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు ఓటర్లను ఆకర్షించేంద�
కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే జార్ఖండ్ను వెనుకబాటుకు గురిచేస్తుందని మాజీ సీఎం హేమంత్ సొరేన్ భార్య కల్పనా సొరేన్ ఆరోపించారు. హజారీబాగ్లో జేఎంఎం పార్టీ 45వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో �
కుల, మత, వర్గాల పేరుతో దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న బీజేపీని లోక్సభ ఎన్నికల్లో ప్రజలు ఓడించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయమైన నగరంలోని సంజీవరెడ్డ�
లోక్సభ ఎన్నికలను పురస్కరించుకుని సీపీఎం గురువారం తన మ్యానిఫెస్టోను విడుదల చేసింది. తాము అధికారంలోకి వస్తే చట్టవిరుద్ధ కార్యకలాపాల (నిరోధక) చట్టం (యూఏపీఏ), మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) లాంటి క్
పార్లమెంట్ అభ్యర్థుల ప్రకటనలో అధికార కాంగ్రెస్ పార్టీ వెనుకబడింది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, బీజేపీ అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినా కాంగ్రెస్ మాత్రం మూడు స్థానాలను పెండింగ్లో ఉంచింది
బీజేపీపై ఉత్తరాది పార్టీ అనే ముద్ర ఉన్నది. దక్షిణాదిలో మొన్నటివరకు అధికారంలో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం కర్ణాటక కూడా చేజారడంతో ఈ ముద్ర మరోసారి చర్చనీయాంశమైంది. దీన్ని ఛేదించేందుకు ప్రధాని మోదీ విశ్వప్రయత్�
లోక్సభ ఎన్నికల వేళ బీజేపీ నేతలు ‘మోదీ కీ గ్యారెంటీ’ అంటూ పెద్దయెత్తున ప్రచారాన్ని అందుకొన్నారు. అయితే 2014, 2019 లోక్సభ ఎన్నికల సమయంతోపాటుగా మధ్యలో అధికారం చేపట్టిన తర్వాత ప్రభుత్వ పరంగా ఇచ్చిన హామీల అమలు స
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి బీజేపీ ‘వాషింగ్ మెషీన్'లా మారిందని, ఆ పార్టీలో చేరగానే అవినీతి మరకలు, కేసులు తుడిచిపెట్టుకు పోతాయని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు వ్యక్తం చేస్తున్న సమయంలో జాతీయ పత�