Lok Sabha Exit polls : ఈ లోక్సభ ఎన్నికల్లో అధికార బీజేపీకే ప్రజలు మళ్లీ పట్టంకట్టినట్టుగా కనిపిస్తున్నది. ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ బీజేపీదే విజయమని స్పష్టం చేస్తున్నాయి. బీజేపీ ఏకంగా 350కి పైగా సీట్లలో విజయం సాధిస్తుందని దాదాపు అన్ని సర్వేలు చెబుతున్నాయి. ప్రతిపక్ష ఇండియా కూటమి 150 కంటే తక్కువ సీట్లకే పరిమితమవుతుందని సర్వేలు వెల్లడించాయి. వివిధ సర్వే సంస్థలు వెల్లడించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.
ఎన్డీఏ – 371
ఇండియా కూటమి – 125
ఇతరులు – 47
ఎన్డీఏ – 353-368
ఇండియా కూటమి – 118-133
ఇతరులు – 43-48
ఎన్డీఏ – 359
ఇండియా కూటమి – 154
ఇతరులు – 30
ఎన్డీఏ – 377
ఇండియా – 151
ఇతరులు – 15
ఎన్డీఏ – 342-378
ఇండియా కూటమి – 153-169
ఇతరులు – 21-23
ఎన్డీఏ – 281-350
ఇండియా కూటమి – 145-201
ఇతరులు – 33-49