కేంద్రంలో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పాటైన ప్రతిపక్ష ఇండియా కూటమి బీటలు వారుతున్నది. కాంగ్రెస్ వైఖరితో మిత్రపక్షాల్లో అంతర్మథనం మొదలైంది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వైఖరి బీజేపీకి లబ్ధి �
కాంగ్రెస్ మిత్ర ద్రోహ వైఖరి మరోసారి బట్టబయలైంది. తమిళనాడులో డీఎంకేకు వెన్నుపోటు పొడిచి అధికార టీవీకేతో చేతులు కలిపిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న మమత నేతృత్వంలోని టీఎ�
కాంగ్రెస్ ఏర్పాటుచేసే ఏ కూటమిలోనూ తమ పార్టీ భాగం కాబోదని పునరుద్ఘాటిస్తూ థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు అవకాశం ఉందని డీఎంకే సోమవారం సూచించింది. బీజేపీని ఎదుర్కొనడానికి త్వరలోనే ఒక బలమైన, లౌకిక కూటమి ఆవిర్భ�
విపక్ష ఇండియా కూటమిలోని అంతర్గత విభేదాలు సోమవారం మరోసారి బయటపడ్డాయి. ఇండియా కూటమికి కాంగ్రెస్ నాయకత్వంపై సోమవారం న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో అనేక పార్టీలు బహిరంగంగా విమర్శించడంతో కూటమిలోని అనైక్య
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల అనంతరం మారిన రాజకీయ పునరేకీకరణల నేపథ్యంలో ఇండియా కూటమికి స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే దూరం జరగాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తున్నది. ఈ నెల 8న ఢిల్లీలో జరుగనున్న ఇండియా కూటమ
Congress | మంత్రి పదవుల కోసం 55 ఏండ్లుగా తమతో కొనసాగుతున్న డీఎంకేను కాంగ్రెస్ వెన్నుపోటు పొడించింది. దీంతో ఇలాంటి నమ్మక ద్రోహి నేతృత్వం వహిస్తున్న కూటమిలో మిత్ర పక్షాలుగా కొనసాగబోమని డీఎంకే తన అసమ్మతిని తెలి�
Lok Sabha : లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో పార్లమెంట్లో ఆమోదం పొందిన పాత బిల్లును అమలు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
మహిళలకు 2029 పార్లమెంట్ ఎన్నికలకు ముందుగానే 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోవడంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కాంగ్రెస్, దాని మిత్రపక్షాలపై విరుచుకుప
రానున్న తమిళనాడు ఎన్నికల్లో రెండు ప్రధాన జాతీయ కూటములతో పొత్తు పెట్టుకోబోమని, స్వతంత్రంగానే ఎన్నికల్లో పోటీ చేస్తామని తమిళగ వెట్ర కళగం(టీవీకే) అధినేత, సినీనటుడు విజయ్ ప్రకటించారు.
మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జీఆర్ స్వామినాథన్పై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ 120 మంది ఇండియా కూటమి ఎంపీలు మంగళవారం లోక్సభ స్పీకర్కు నోటీస్ సమర్పించారు.
బీహార్ శాసన సభ ఎన్నికల ఫలితాలు నిర్ణయాత్మకంగా ఉన్నప్పటికీ, ఎన్నికల సంఘం తప్పులు, నిర్లక్ష్యపూరిత చర్యలను చెరిపేయలేవని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు.
బీజేపీ పాలనలో దశాబ్దానికి పైగా కార్యనిర్వాహక అతిక్రమణ జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ సంఘటన న్యాయవ్యవస్థ సమగ్రతను కాపాడటం, భారతదేశ రాజ్యాంగ వ్యవస్థలో కీలకమైన సమతుల్యతలను నిలబెట్టాల్�
ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి బీ సుదర్శన్ రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. సెప్టెంబర్ 9న జరగనున్న ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమి అభ�