బీజేపీ పాలనలో దశాబ్దానికి పైగా కార్యనిర్వాహక అతిక్రమణ జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ సంఘటన న్యాయవ్యవస్థ సమగ్రతను కాపాడటం, భారతదేశ రాజ్యాంగ వ్యవస్థలో కీలకమైన సమతుల్యతలను నిలబెట్టాల్�
ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి బీ సుదర్శన్ రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. సెప్టెంబర్ 9న జరగనున్న ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమి అభ�
Sudershan Reddy | విపక్ష ఇండియా కూటమి (INDIA alliance) ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా (Vice Presidential nominee) సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డి (B Sudershan Reddy) నామినేషన్ (Nomination) దాఖలు చేశారు.
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డి పేరును కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మంగళవారం ప్రకటించారు. దేశంలోని రెండవ అత�
ప్రతిపక్ష ఇండియా కూటమికి ఆమ్ఆద్మీ పార్టీ అధికారికంగా గుడ్బై చెప్పింది. ఇక నుంచి తాము విపక్ష కూటమిలో భాగం కాదని ప్రకటించింది. కూటమిని నడిపించడంలో కాంగ్రెస్ పార్టీ పాత్రను ప్రశ్నించింది.
Akhilesh Yadav | ప్రతిపక్ష ఇండియా కూటమి (INDIA alliance) పని అయిపోయిందని, ఆ కూటమిలోని పార్టీల మధ్య సఖ్యత లేదని జరుగుతున్న ప్రచారంపై ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) మాజీ ముఖ్యమంత్రి (Former CM), సమాజ్వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) స్�
నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ రాజ్యసభ సభ్యునిగా ఎన్నిక కానున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి ఆయన పార్టీ మద్దతు ఇవ్వడమే కాక, డీఎంకే తరపున ఆయన తమిళనాడులో ప�
కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష ఇండియా కూటమి కేంద్రంలోని అధికార ఎన్డీయే కూటమికి దీటుగా నిలబడలేకపోతున్నదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పీ చిదంబరం ఆవేదన వ్యక్తం చేశారు.
గత లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ అప్రతిహత ప్రస్థానాన్ని నిలువరించే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ నాయకత్వంలో ఏర్పడిన కలగూర గంపలాంటి ఇండియా కూటమి ఆశలుడిగిపోయి అవసాన దశకు చేరుకున్నది. కూటమి మిత్ర పక్షాలు కా
ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా మిగిలింది. 2024 లోక్ సభ ఎన్నికల కోసం జట్టుకట్టిన ఇండియా కూటమి పార్టీలు ప్రస్తుతం కాంగ్రెస్ను పట్టించుకోవడం లేదు. టీఎంసీ, సమాజ్వాదీ పార్టీ, శివసేన (యూబీటీ) వంట�
ఇండియా కూటమిలో మళ్లీ మంటలు రాజుకున్నాయి. కాంగ్రెస్ పార్టీని కూటమి నుంచి బయటకు పంపేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ పావులు కదుపుతున్నది. కూటమి నాయకత్వాన్ని కాంగ్రెస్ వదులుకోవాలని ఇన్ని రోజులుగా డిమాండ్ చేస్త
ప్రతిపక్ష ఇండియా కూటమి సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉండాలని సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నేత పోషించే పాత్ర ఎల్లప్పుడూ విస్తృతంగా ఉండ
Jamili Bill | లోక్సభతో పాటు అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే దిశగా కీలక అడుగు పడింది. జమిలి ఎన్నికలకు వీలు కల్పించే రెండు బిల్లులను మంగళవారం కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టింది.
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్పై ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన ఇటీవల విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) సభలో ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)పై చేసిన వ్య�
కేంద్రంలో బీజేపీని అధికారం నుంచి దించేయాలన్న ప్రధాన లక్ష్యంతో సుమారు 24 విపక్ష పార్టీలతో ఏర్పడిన ఇండియా కూటమి బీటలు వారుతున్నది. ఇప్పటికే కూటమిలో ఉన్న విభేదాలు లోక్సభ ఎన్నికల్లో ప్రస్ఫుటం కాగా, ఇటీవల జ�