పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ హవాతో 400పైగా సీట్లు సాధిస్తామని ధీమాతో ఉన్న వారికి దేశ ప్రజలు గట్టి గుణపాఠాన్ని నేర్పించారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ప్రతి
Lok Sabha Polls: ఎన్డీఏ మూడవ సారి అధికారాన్ని చేపట్టబోతున్నది. 18వ లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి .. మ్యాజిక్ మార్క్ను దాటేసింది. బీజేపీ నేతృత్వంలోని ఆ కూటమి తాజా సమాచారం ప్రకారం 296 స్థానాల్లో లీడింగ్లో ఉ�
Lok Sabha Exit polls | ఈ లోక్సభ ఎన్నికల్లో అధికార బీజేపీకే ప్రజలు మళ్లీ పట్టంకట్టినట్టుగా కనిపిస్తున్నది. ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ బీజేపీదే విజయమని స్పష్టం చేస్తున్నాయి. బీజేపీ ఏకంగా 350కి పైగా సీట్లలో విజయం సాధిస్త�
INDIA alliance | ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరిగిన ఇండియా కూటమి సమావేశం ముగిసింది. కూటమిలోని అన్ని పార్టీలు ఇవాళ సాయంత్రం టీవీల్లో ఎగ్జిట్ పోల్స్పై జరిగే చర్చల్లో
INDIA alliance | దేశ రాజధాని ఢిల్లీలో ఇండియా కూటమి పార్టీలు సమావేశమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ, కాం
Chintha Mohan | ఏపీకి తిరుపతిని రాజధాని చేయాలని కాంగ్రెస్ నాయకుడు చింతా మోహన్ డిమాండ్ చేశారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు సహా అవసరమైన భూములు, మౌలిక వసతులు ఉన్నాయని ఆయన తెలిపారు. తిరుపతిని రాజధానిగా చేస్తే సీమకు
హర్యానాలో లోక్సభ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. గత రెండు లోక్సభ ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు బీజేపీకి జై కొట్టారు. 2014లో రాష్ట్రంలోని 10 స్థానాల్లో బీజేపీ ఏడు గెలుచుకోగా, ఇండియన్ నేషనల్ లోక్దళ్(ఐఎన్ఎల్డీ)
ఈ ఎన్నికల్లో కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే జాతీయ స్థాయిలో భాగస్వామినవుతానని, అందులో కొనసాగుతానని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఇండియా కూటమికి కేంద్రంలో తాను బయట నుంచి మద్దతు ఇస్�
Arvind Kejriwal | లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిస్తే.. జూన్ 5న తిహార్ జైలు నుంచి విడుదలవుతానని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ అమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్లనుద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్