లోక్సభ మూడో దశ ఎన్నికల ప్రచారానికి ఆదివారం సాయంత్రంతో తెరపడింది. 11 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 92 స్థానాలకు ఈ నెల 7న(మంగళవారం) పోలింగ్ జరుగనున్నది.
Rahul Gandhi | ఇవాళ మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల ప్రచార సభలకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ హాజరుకావడంలేదని ఆ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేశ్ తెలిపారు. ఇవాళ రాహుల్గాంధీ ఆరోగ్యం సరిగ
కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని నరేంద్ర మోదీ మొదలుకొని బీజేపీ నేతలంతా జైలులో ఉంటారని ఆర్జేడీ నాయకురాలు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ కూతురు మీసా భారతి సంచలన వ్యాఖ్యలు �
మరో బాలీవుడ్ నటి రాజకీయాల్లో అడుగుపెట్టనుంది. బీహార్లోని భాగల్పూర్ (Bhagalpur) లోక్సభ నియోజకవర్గం నుంచి ఆ నటి పోటీయనున్నట్లు ప్రచారం జరుగుతున్నది. బాలీవుడ్ నటి నేహా శర్మ (Neha Sharma) భాగల్పూర్ ఎంపీగా కాంగ్రె
India Alliance | ప్రతిపక్ష పార్టీల పట్ల అధికార బీజేపీ వ్యవహరిస్తున్న వైఖరిపై ఇండియా (INDIA) కూటమి భారత ఎన్నికల సంఘానికి (ECI) ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఆ పార్టీ సీనియర్ నేత, ప్
కాంగ్రెస్ నాయకత్వంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇండియా కూటమిలో సీపీఐ భాగంగానే ఉందని.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేశామని గుర్తుచ�
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నికలంటే భయపడుతున్నదని ఢిల్లీ విద్యాశాఖ మంత్రి ఆతిశీ (Atishi) ఆరోపించారు. ఎన్నికలు సమీపించడంతో కేజ్రీవాల్ను (Arvind Kejriwal) నేరుగా ఎదుర్కోలేక దర్యాప్తు సంస్థలతో అరెస్టు చేయించార
వచ్చే సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని తమిళనాడులోని అధికార డీఎంకే కొన్ని సంచలన హామీలతో తమ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోను బుధవారం విడుదల చేసింది. డీఎంకే భాగస్వామిగా ఉన్న ఇండియా కూటమి అధికారంలోకి వస�
అవినీతి, కుటంబ పాలనలో ఇండియా కూటమి నేతలు మునిగితేలుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. తాను వారి కుటుంబపాలనపై సవాల్ విసురుతున్నందున మోదీకి పరివారం లేదని కూటమి నేతలు అంటున్నారని, దేశంలో కోట్ల�