JP Nadda | వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (NDA) ను ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఏర్పాటు చేసుకున్న ‘INDIA’ కూటమిపై బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadd
Nitish Kumar | బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధ్యక్షుడు నితీశ్కుమార్ INDIA కూటమి కన్వీనర్ పదవిని తిరస్కరించినట్టు తెలుస్తున్నది. శనివారం ఉదయం వర్చువల్ విధానంలో మొదలైన INDIA కూటమి సమావేశంలో కూటమి కన్వీనర్ పదవి చేపట్
‘ఇండియా’ కూటమిలోని విభేదాలు బెంగాల్లో మరోసారి వీధికెక్కాయి. కూటమి పక్షాలైన తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీల మధ్య లోక్సభ సీట్ల పంపకంపై చిచ్చు రేగింది. రాష్ట్రంలోని మొత్తం 42 సీట్లలో పొత్తులో భాగ
బీహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) అధినేత నితీశ్కుమార్ను ఇండియా కూటమి కన్వీనర్గా నియమించే అవకాశం ఉన్నది. అయితే, ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నది. గత వారం బీహార్ సీఎంను జేడీ(యూ) చీఫ్గా ఎన్నుకున
అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠాపనకు హాజరవ్వాలా వద్దా అనే విషయంలో ప్రతిపక్ష ఇండియా కూటమిలో సందిగ్ధత నెలకొన్నది. కార్యక్రమానికి హాజరు కాకపోతే తమపై హిందూ-వ్యతిరేకులుగా ముద్ర పడుతుందేమోనని అవి భయపడుతున�
India Alliance MP's | లోక్సభలో ఎంపీ సస్పెన్షన్ ప్రక్రియ కొనసాగుతున్నది. మరో ఇద్దరు ఎంపీలను లోక్సభ నుంచి సస్పెండ్ బుధవారం సస్పెండ్ అయ్యారు. దీంతో సస్పెండ్ అయిన ఎంపీల సంఖ్య 97కి చేరుకుంది. గత గురువారం నుంచి పార్లమెం�
INDIA Alliance | దేశంలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి మరోసారి సమావేశమైంది. కేంద్రంలో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా 26 ప్రతిపక్షాలు కలిసి ‘ఇండియా’ కూటమిగా ఏర్పడ్డాయి. ఇప్పటికే మ
సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్గా భావించిన ఐదు రాష్ర్టాల ఫలితాలతో ‘ఇండియా’ కూటమి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ కూటమికి పెద్దన్నపాత్ర పోషిస్తున్న కాంగ్రెస్, ఉత్తరాదిలో నాలుగు రాష్ర్టాలలో ఘోర పరా�
హిందీ బెల్టులోని రాష్ర్టాల ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీ పుంజుకునే ప్రయత్నాలకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఎన్డీయే ఓటమే లక్ష్యంగా ఏర్పాటైన ఇండియా కూటమి యుద్ధానికి ముందే చతికిలపడింది. కాం�
Akhilesh Yadav | ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ‘ఇండియా’ కూటమిని మరింత బలోపేతం చేస్తాయని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలిచిన�
INDIA Alliance: కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ ఆరో తేదీన ఇండియా కూటమి భేటీకి పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ మీటింగ్ గురించి తనకు తెలియదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఇక ఇప్పుడు ఆమె బాటలోనే �
తప్పక గెలుస్తామనుకున్న మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ (Congress) పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నది. సీఎం శివ్రాజ్సింగ్ చౌహాన్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని, అధికార మార్పు తప్పదని ఆ పార్టీ